TG: రాష్ట్రంలో కొత్తగా 4,78,838 మంది యువ ఓటర్లు నమోదయ్యారని CEO సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈసారి మొత్తం 8 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు కావడంతో ఓటర్ల సంఖ్య 3,34,26,323కు చేరినట్లు చెప్పారు. ఓటర్ల నమోదుకు ఈనెల 9,10న స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఉ.10 గంటల నుంచి సా.5.30 గంటల వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారన్నారు. 18 ఏళ్లు నిండినవారు ఓటుకు అప్లై చేసుకోవాలన్నారు.
18 ఏళ్లు నిండినవారు అప్లై చేసుకోవాలి
04
Nov