ప్రసిద్ధ శైవ క్షేత్రం కేదార్నాథ్ ఆలయ పరిసరాల్ని మంచు కమ్మేసింది. సముద్రమట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రం వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో భారీగా మంచు కురుస్తోంది. కాగా శీతాకాలం వల్ల ఇటీవల ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. 2025 April లేదా Mayలో మళ్లీ తెరిచే అవకాశం ఉంది.
మంచు గుప్పెట్లో కేదార్నాథుడి ఆలయం
30
Dec