బైక్పై పిండిగిర్ని ఏర్పాటుచేసి నడిపించి అందరినీ అబ్బురపరిచాడు కాగజ్నగర్ రహమత్నగర్ బజార్ వాడకి చెందిన సయ్యద్ మాజీద్ అలీ. సోమవారం రాత్రి తనకు వచ్చిన ఉపాయంతో బైక్ మీద పిండి గిర్ని చెక్కిని ఏర్పాటు చేసి సంక్రాంత్రికి దానిని నడిపించాడు. అలీ మ్యాజిక్కి అందరూ ఆశ్చర్య పోయారు. అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు.
సంక్రాంతి స్పెషల్ బైక్పై పిండి గిర్ని
17
Jan