నమాజ్ చేస్తుండగా బాంబుదాడి.. ఐదుగురి మరణం

పాకిస్థాన్ మరోసారి బాంబు దాడితో ఉలిక్కిపడింది. పెషావర్లోని దారుల్ ఉలుమ్ హఖానియా మదర్సాలో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఓ సూసైడ్ బాంబర్ దూసుకొచ్చినట్టు తెలిసింది. తనను తాను పేల్చుకోవడంతో భవనం ధ్వంసమైంది. ఐదుగురు మరణించారు. పది మందికి పైగా గాయపడ్డారు. దీంతో వెంటనే పెషావర్లో ఎమర్జెన్సీ విధించారు. ఈ దాడితో ICC CT25 భద్రతపై ఆందోళన మొదలైంది. టోర్నీని అక్కడి నుంచి తరలించాలన్న డిమాండ్లు మొదలయ్యాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *