ఏపీకి చెందిన ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బైక్ వెనుక క్యారియర్ కేజ్లో ఇద్దరు పిల్లలను ఎక్కించుకుని రోడ్డుపై వెళ్తుండగా ఓ వాహనదారుడు వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటివి ఇండియాలోనే జరుగుతాయని, పిల్లలు ఓపెన్ ఎయిర్ ఎంజాయ్ చేస్తూ కేజ్లో సేఫ్ వెళ్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
పిల్లలా.. కోడిపిల్లలా
18
Apr