శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ఉద్ధృతి తగ్గడంతో ప్రాజెక్టు అన్ని గేట్లను అధికారులు మూసివేశారు. జురాల, సుంకేశుల నుంచి 65,985 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తుండగా, కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ద్వారా 68,247 క్యూసెక్కుల నీరు సాగర్కు, పోతిరెడ్డిపాడుకు 20వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.50 అడుగుల నీరు ఉంది.
శ్రీశైలం అన్ని గేట్లు బంద్
17
Jul