ఆ మార్గాల్లో అమర్ నాథ్ యాత్ర నిలిపివేత!

జమ్మూ కశ్మీర్ లో భారీ వర్షాల కారణంగా పలు మార్గాల్లో అమర్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం నుంచి ఏకధాటిగా వానలు పడుతుండటంతో పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో యాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ నెల 31న భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి ప్రారంభమయ్యే యాత్రను కూడా రద్దు చేశారు. కాగా ఇప్పటివరకు 3.93 లక్షల మందికి పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *