AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని TTD ఈఓ శ్యామలరావును dy. CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. భక్తుల మనోభావాలు, ధార్మిక అంశాల్లో రాజీ పడొద్దని...
జమ్మూకశ్మీర్లోని బుద్దామ్లో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో ముగ్గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. రెండో విడత ఎన్నికల విధుల్లో ఉన్న జవాన్లు ప్రయాణిస్తు...
ఇరాన్లోని దక్షిణ ఖొరాసన్ ప్రాంతంలోని బొగ్గు గనిలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండు బ్లాకుల్లో పనిచేసే 51 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 20 మంది గాయపడినట్లు పేర్...
మహిళా డాన్సర్పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్టయిన నేపథ్యంలో ఆయన బాధితులు మరింత మంది బయటికి రానున్నట్లు సమాచారం. జానీ చేసిన పనుల గురించి మరో ఇద్దరు డాన్సర్లు షాకింగ్ విష...
మిర్యాలగూడ పరువు హత్య బాధితురాలు అమృత ప్రణయ్ మీద ఇన్స్టాగ్రామ్లో ట్రోలింగ్ జరుగుతోంది. ఇటీవల ఆమె ప్రమోషన్స్, ఫ్యాషన్ వ్లాగ్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోకాళ్లపైకి ఉన్న పొట్టి డ్...
TG: అత్యాచార ఆరోపణలతో అరెస్టై చంచల్గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ఆయన భార్య ఆయేషాను పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమ...
నాగ చైతన్య లవర్, కాబోయే భార్య శోభితా ధూళిపాళ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. అడవి శేష్ గూడఛారి సినిమాతో తెలుగులో పరిచయమైన శోభితా ధూళిపాళ టాల...
తిరుమల లడ్డు వివాదం పై చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ స్పందించారు. తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. అసలు టెండరింగ్ ప్రక్రియను ఆయన తప్పుబట...
నిత్యం రద్దీగా ఉండే కర్నూలు బస్టాండ్లో కనీస సౌకర్యాలు కరవై ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అపరిశుభ్రత కారణంగా దుర్గంధం వెదజల్లుతోంది. మరుగుదొడ్లు ఉన్నా నిర్వహించేవారు లేక చాలా వాట...