J&K పుల్వామా ఉగ్రవాద దాడి కేసు నిందితుడు బిలాల్ అహ్మద్ కుచాయ్ గుండెపోటుతో మరణించాడు. జైల్లో గుండెపోటు రాగా జమ్మూలోని మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు...
AP: సనాతన ధర్మం కోసం పోరాటం చేయాలంటే ఈ దేశంలో తనను ఆపేవారు ఎవరూ లేరని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 'సనాతన ధర్మం కోసం పోరాటం మొదలుపెడితే నేను చనిపోవడానికి సిద్ధం. కానీ అ...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కొత్త పింఛన్లకు దరఖాస్తులు తీసుకుంటూనే.. అనర్హులపై వేటుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్...
చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. గిన్నిస్
బుక్ రికార్డ్స్ చోటు దక్కడం అనేది
ఎప్పుడూ ఊహించని విషయమన్నారు.
నేను ఎప్పుడూ ఊహించని గౌరవం ఇవాళ
దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. నటన
కంట...
తెలంగాణలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలు,
వరదల వల్ల పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ భారీ ఎత్తున నష్టం చేకూరింది. వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయి. ఈ...
వైసీసీ పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు, చేప నూనె కలిపి అపవిత్రం చేసి.. హిందువుల మనో...
సమంత, నాగ చైతన్యల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్గా నిలుస్తుందని అందరూ భావించారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే వ...
ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య ఘర్షణలు తీవ్రమవ్వడంతో భారత బలగాలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. UN ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్ (UNIFIL) మిషన్లో భాగంగా 600 మంది భారత సైనికులు ఇజ్ర...
దేశంలో రైలు ప్రమాదాలు సృష్టించడానికి జరిగిన 24 విఫల ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆకతాయిలు గ్యాస్ సిలిండర్లు, రాడ్లు, డిటోనేటర్లను రైలు పట్టాలపై ఉంచి ప్రమాదాలకు కుట్ర చేస్తున్...