రైల్వేమంత్రిపై కాంగ్రెస్ సెటైర్

అశ్వినీ వైష్ణవ్కు మరోసారి రైల్వేమంత్రి పదవి దక్కడంపై కేరళ కాంగ్రెస్ సెటైర్లు వేసింది. ఆయనకు అభినందనలు తెలిపేందుకు ముంబై సమీపంలోని రైల్వే స్టేషన్కు వేలాది మంది చేరుకున్నారని ఓ ఫొటోన...

Continue reading

GREAT: తలలోకి బుల్లెట్ దూసుకెళ్లినా..

J&Kలో బస్సు డ్రైవర్ తెగువతో ఎంతోమంది ప్రాణాలు నిలిచాయి. ఆదివారం రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై టెర్రరిస్టుల కాల్పుల్లో 9 మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు. డ్రైవర్ విజయ్ కుమ...

Continue reading

కిక్కిరిసిన ప్రమాణ స్వీకార ప్రాంగణం

AP: కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఉదయం 11:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు తెలుగు తమ్ముళ్లు ఉదయం 6 గంటలకే అక్...

Continue reading

త్వరలో ‘దేవర’ నుంచి క్రేజీ అప్డేట్?

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'దేవర' మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్లు సమాచ...

Continue reading

కాళేశ్వరం’పై అబద్ధాలు చెబితే క్రిమినల్ కేసులు!

TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి అధికారులు సరైన వివరాలు వెల్లడించాలని కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ స్పష్టం చేశారు. విచారణలో చెప్పిన అంశాలనే అఫిడవిట్లో పొందుపరచాలని స్...

Continue reading

ఏపీ అభివృద్ధికి కేంద్రం హామీ ఇచ్చింది: చంద్రబాబు

ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని చంద్రబాబు అన్నారు. 'నాలుగో సారి ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నాను. కానీ ఈసారి ప్రత్యేకం. ప్రజలు మనకు అధికారం...

Continue reading

ప్రజలు నా శపథాన్ని నిలబెట్టారు: చంద్రబాబు

AP: తన శపథాన్ని రాష్ట్ర ప్రజలు గౌరవించి, అధికారం ఇచ్చారని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ కూటమి సభలో మాట్లాడిన ఆయన 'నిండు సభలో నా కుటుంబానికి అవమానం జరిగింది. గౌరవ సభ కాదు.....

Continue reading

ఉచిత బస్సు ప్రయాణంపై ” అధికారుల కసరత్త

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరగా హామీని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోన్న పొరు...

Continue reading

పింఛన్ల పెంపుపై దృష్టి

పింఛన్ పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని... తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించడంతో....అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. పింఛన్ జులై 1వ తేదీన అందిస్తామని చంద్రబా...

Continue reading

ఐప్యాక్, ఆరా మస్తాన్ ముంచేశారు: నల్లగట్ల

AP: ఎన్నికల వల్ల వైసీపీ నేతలంతా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు అన్నారు. ఐప్యాక్ తప్పుడు రిపోర్టులు ఇచ్చిందని మండిపడ్డారు. వైస...

Continue reading