పుణే కేసు నిందితుడి రిసార్టు కూల్చివేత

దేశంలో సంచలనం సృష్టించిన పుణే కారు ప్రమాద ఘటన నిందితుడికి చెందిన ఓ రిసార్టును అధికారులు కూల్చివేశారు. మహాబలేశ్వర్ ప్రాంతంలో నిందితుడి ఫ్యామిలీకి ఎంపీజీ క్లబ్ అనే ఓ రిసార్ట్ ఉంది. ఈ...

Continue reading

రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు

మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భౌతికకాయానికి అంజలి ఘటించిన ఆయన స్మృతివనం వరక...

Continue reading

ఇదేందయ్యా ఇది.. చైనాలో ఫేక్ జలపాతం!

అన్ని వస్తువులకు డూప్లికేట్ తయారుచేసే చైనా.. జలపాతంపైనా అలానే చేసి నవ్వుల పాలవుతోంది. Yuntai Mountain జలపాతం పైభాగంలో ఓ పైపును అమర్చి, దాని నుంచి వచ్చే నీటిని జలపాతంగా చూపిస్తున్నా...

Continue reading

పాండియన్ నా రాజకీయ వారసుడు కాదు: నవీన్ పట్నాయక్

వీకే పాండియన్ తన రాజకీయ వారసుడు కాదని ఒడిశా మాజీ CM, BJD అధినేత నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. తన రాజకీయ వారసుడెవరో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. 'పాండియన్పై విమర్శలు రావడం దురదృష్టకర...

Continue reading

50 వేల మందికి ఇళ్ల స్థలాలు.. శిలాఫలకం కూల్చివేత

AP: అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జగన్ ప్రభుత్వం వేసిన శిలాఫలకాన్ని కొందరు ధ్వంసం చేశారు. గతేడాది జులైలో సీఆర్డీఏ పరిధిలో 50 వేల మందికి సెంటు భూమి చొప్పున కేటాయించారు. అక్కడ ఇళ...

Continue reading

తెలుగు ప్రజలకు శుభవార్త

కర్ణాటకలో భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నీటి ప్రవాహం మొదలైంది. రాయిచూర్, బీజాపూర్, కలబురిగి, యాద్గిర్ జిల్లాల్లో కుండపోత వర్షాలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జూరా...

Continue reading

అమరావతిలో పనులు ప్రారంభం

AP: ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో రాజధాని అమరావతిలో పనులు పునఃప్రారంభమయ్యాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు, ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో పెరిగిపోయిన ముళ్ల చెట్లను తొల...

Continue reading

రైలును తోసిన ప్రయాణికులు

బిహార్లో ప్రయాణికులు రైలును తోసుకుంటూ వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. రెండ్రోజుల క్రితం పట్నా-ఝార్ఖండ్ ప్యాసింజర్ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. స్పందించిన అధికారులు మంటలు వ్యాపిం...

Continue reading

రామోజీని ఎంతో ఇబ్బంది పెట్టారు: పవన్ కళ్యాణ్

ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా రామోజీరావు తట్టుకుని నిలబడ్డారని పవన్ కళ్యాణ్ అన్నారు. 'తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచే వచ్చారు. రామోజీని గత 1...

Continue reading

తెలుగు జాతి పెద్దను కోల్పోయాం: చిరంజీవి

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మరణంతో తెలుగు జాతి పెద్ద దిక్కును కోల్పోయిందని హీరో చిరంజీవి అన్నారు. రామోజీ పార్థివదేహానికి చిరు నివాళులర్పించారు. 'ప్రజారాజ్యం పార్టీ స్థా...

Continue reading