: రాష్ట్రంలోని మన్ననూర్ నుంచి ఏపీలోని శ్రీశైలం వరకు 55 KM మేర అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం, NTCAకు పంపింది. ఈ ప్రా...
అత్యాచార కేసు నమోదైన యూట్యూబర్ హర్షసాయి ఇంకా పరారీలోనే ఉన్నారు. అతడు బెంగళూరు లేదా గోవాకు పారిపోయినట్లు నార్సింగి పోలీసులు అనుమానిస్తున్నారు. హర్ష కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మర...
తనకు కాబోయే భర్త అక్కినేని నాగచైతన్యతో పిల్లలను కనాలని ఉందని.. అమ్మ ప్రేమ తాను పొందాలని సినీ నటి శోభిత ధూళిపాల సంచలన ప్రకటన చేశారు. తనకు తెలుగు ప్రాంతం అంటే ఎంతో ఇష్టమని తెలిపిన ఆమ...
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఎన్డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు శ్రీవా...
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా పిల్లలను చూసుకుంటూ హ్యాపీగా గడుపుతోంది. అవసరమైన ప్రతీసారి పిల్లలను తన మాజ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవడం కోసం ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని 2024 లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రతి అర్హత పొందిన కుటుంబానికి మూడు ఉచిత...
హర్షసాయిపై రేప్ కేసు నమోదవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. తాజాగా బాధితురాలితో హర్షసాయి గొడవపడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ హోటల్లోని వరండాలో వీరిద్దరూ ...
AP: ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసనకు దిగారు. 'ధాలీ బచావో' పేరిట నిర్వహించిన ఆందోళనలో ఆమె ప్లేటుపై గరిటెతో బాదుతూ నిరస...
హైదరాబాద్లో ఓ ప్రేమజంట రెచ్చిపోయింది. పాతబస్తీ పహాడీషరీఫ్ రోడ్డులో యువకుడు బైక్ పెట్రోల్ ట్యాంక్పై యువతిని కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరూ రొమాన్స్ చేసుకుంటూ వెళ్లారు. ఇది చూసిన ఇతర వ...
బీజేపీ నాయకురాలు మాధవీ లత వందే భారత్ రైలులో భజన చేస్తూ హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఆమె ఇలా వినూత్నంగా తన స్పందన తెలియజేశారు. కాగా ఆమె వెంట...