AP: తిరుమల పవిత్రతను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని Dy.CM పవన్ తెలిపారు. లడ్డూ తయారీపై సైంటిస్ట్, రచయిత ఆనంద్ రంగనాథన్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ట్వీట్ చేశారు. 'లడ్డూలను...
AP: తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై తిరుపతి ఈస్ట్ పీఎస్లో టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. నెయ్యి సరఫరాలో నిబంధనలు పాటించలేదని, ఏఆర్ డె...
ప్రపంచ సుందరి టైటిల్ను భారత్ చివరగా 2017లో గెలుపొందింది. ప్రపంచ దేశాల్లో భారత్ వెనిజులా వద్దే అత్యధికంగా 6 చొప్పున టైటిల్స్ ఉన్నాయి. 1951లో UKలో ఎరిక్ మోర్లీ ప్రపంచ అందాల పోటీని మొ...
J&K పుల్వామా ఉగ్రవాద దాడి కేసు నిందితుడు బిలాల్ అహ్మద్ కుచాయ్ గుండెపోటుతో మరణించాడు. జైల్లో గుండెపోటు రాగా జమ్మూలోని మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు...
AP: సనాతన ధర్మం కోసం పోరాటం చేయాలంటే ఈ దేశంలో తనను ఆపేవారు ఎవరూ లేరని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 'సనాతన ధర్మం కోసం పోరాటం మొదలుపెడితే నేను చనిపోవడానికి సిద్ధం. కానీ అ...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కొత్త పింఛన్లకు దరఖాస్తులు తీసుకుంటూనే.. అనర్హులపై వేటుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్...
చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. గిన్నిస్
బుక్ రికార్డ్స్ చోటు దక్కడం అనేది
ఎప్పుడూ ఊహించని విషయమన్నారు.
నేను ఎప్పుడూ ఊహించని గౌరవం ఇవాళ
దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. నటన
కంట...
తెలంగాణలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలు,
వరదల వల్ల పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ భారీ ఎత్తున నష్టం చేకూరింది. వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయి. ఈ...
వైసీసీ పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు, చేప నూనె కలిపి అపవిత్రం చేసి.. హిందువుల మనో...