YCP మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై రౌడీ షీట్

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై మాచర్ల పీఎస్లో రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. పాల్వాయి గేటులో ఈవీఎం ధ్వంసం, కారంపూడిలో ...

Continue reading

టెట్ పాసైన వారికి గుడ్ న్యూస్

TG: టెట్ పాసైన వారు DSCకి ఉచితంగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం వెబ్సైట్లో మార్పులు చేసింది. టెట్ దరఖాస్తు ఫీజు తగ్గించే అవకాశం లేన...

Continue reading

SBI లోన్లు తీసుకున్నవారికి షాక్

అన్ని కాలవ్యవధుల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్(MCLR)ను SBI 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. 1-3నెలల వడ్డీ రేటు 8.20% నుంచి 8.3...

Continue reading

వాంకిడి: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు

వాంకిడి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పవార్ నితిన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు. మండలానికి చెందిన 12 ఏళ్ల బాలికతో అదే గ్రామానికి చెందిన పవ...

Continue reading

శ్రీవారి దర్శనానికి 30 గంటలు

వేసవి సెలవులు ముగిసినా తిరుమలకు భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన వారితో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నందకం అతిథి గృహం వరకు భక్తులు క్యూలైన్లలో వేచిఉన...

Continue reading

అమరావతి బాధ్యతను నాపై ఉంచారు.. అహర్నిశలు శ్రమిస్తా: నారాయణ

AP: అమరావతిని అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలో అనేక భవనాలు వివిధ దశల్లో నిలిచాయని.. పక్కా ప్రణాళికతో రెండున్నరేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్...

Continue reading

ఫర్నిచర్పై దుష్ప్రచారం సిగ్గుచేటు: వైసీపీ

AP: వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్పై టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందంటూ వైసీపీ మండిపడింది. 'ప్రభుత్వం నుంచి పొందిన ఫర్నిచర్కు డబ్బు చెల్లించేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఈ...

Continue reading

నీట్ ప్రశ్నపత్రం ధర రూ.30 లక్షలు.. విచారణలో వెల్లడి

నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై బిహార్ GOVT ఏర్పాటు చేసిన సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 'మే 4న మాకు ప్రశ్నపత్రం అందింది. పేపర్ లీక్ చేసినందుకు అభ్యర్థుల నుంచి రూ.3...

Continue reading

టీసీఎస్ కంపెనీకి రూ.1600 కోట్ల భారీ జరిమానా

ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్కు అమెరికా కోర్టు షాక్ ఇచ్చింది. తమ వ్యాపార రహస్యాలను టీసీఎస్ బయటపెట్టిందని ఆరోపిస్తూ DXC టెక్నాలజీ కంపెనీ కేసు వేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం టీ...

Continue reading

పవన విద్యుత్ ఉత్పత్తిపై సింగరేణి ఫోకస్

TG: పవన విద్యుత్ను ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం సంస్థ పరిధిలోని ఉపరితల గనుల మట్టిదిబ్బలు, కొండలు, గుట్టలపై గాలిమరలు ఏర్పాటు చేయనుంది. దేశంలో వివిధ ప్రాంత...

Continue reading