TG: గ్రూప్-4 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను TGPSC ప్రకటించింది. షార్ట్ లిస్ట్ అయిన వారికి ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు రెండు నెలల పాటు వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు క...
త్యాగానికి ప్రతీక అయిన ఈద్ అల్-అజ్ హా (బక్రీద్) పండుగను ఆదిలాబాద్ జిల్లాలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధల నడుమ జరుపుకున్నారు. ముస్లిం సోదరులు సోమవారం వేకువజామున లేచి కొత్త దుస్తులు ధ...
బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ..గాల్లోకి లేచిన బోగీలు..
పశ్చిమ బెంగాల్ లో మరో రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీ కొట్టిన కాంచనజంగ రైలు.. పలువురికి గాయాలు.. ఆసుపత్రిక...
AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై మాచర్ల పీఎస్లో రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. పాల్వాయి గేటులో ఈవీఎం ధ్వంసం, కారంపూడిలో ...
TG: టెట్ పాసైన వారు DSCకి ఉచితంగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం వెబ్సైట్లో మార్పులు చేసింది. టెట్ దరఖాస్తు ఫీజు తగ్గించే అవకాశం లేన...
అన్ని కాలవ్యవధుల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్(MCLR)ను SBI 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. 1-3నెలల వడ్డీ రేటు 8.20% నుంచి 8.3...
వాంకిడి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పవార్ నితిన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు. మండలానికి చెందిన 12 ఏళ్ల బాలికతో అదే గ్రామానికి చెందిన పవ...
వేసవి సెలవులు ముగిసినా తిరుమలకు భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన వారితో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నందకం అతిథి గృహం వరకు భక్తులు క్యూలైన్లలో వేచిఉన...
AP: అమరావతిని అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలో అనేక భవనాలు వివిధ దశల్లో నిలిచాయని.. పక్కా ప్రణాళికతో రెండున్నరేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్...