మోదకొండమ్మ ఉత్సవాలు ప్రారంభం

AP: మన్యం దేవతగా విరాజిల్లుతున్న మోదకొండమ్మ ఉత్సవాలు పాడేరులో ప్రారంభమయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున అమ్మవారి పాదాలు, ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి శతకంపట్టు వద్ద కొలువుదీర్...

Continue reading

నిమిషం లేటు.. గ్రూప్-1 ఎగ్జామ్కి నో ఎంట్రీ

TG: ఇవాల్టి గ్రూప్ 1 పరీక్షకు నిమిషం నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారు. పలు చోట్ల చివరి నిమిషం దాటాక అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. రూల్ ప్రకారం 10 గంటలకు ఒక్క నిమిషం లే...

Continue reading

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ ముస్తాబు

రేపు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముస్తాబవుతోంది. నేడు, రేపు ఢిల్లీని అధికారులు నో ఫ్లైజోన్గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంతంలో మూడంచెల భ...

Continue reading

నేడు రామోజీరావు అంత్యక్రియలు

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్య క్రియలు ఇవాళ RFCలోని స్మృతివనంలో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. రంగారెడ్డి కలెక్టర్ శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహం...

Continue reading

పుణే కేసు నిందితుడి రిసార్టు కూల్చివేత

దేశంలో సంచలనం సృష్టించిన పుణే కారు ప్రమాద ఘటన నిందితుడికి చెందిన ఓ రిసార్టును అధికారులు కూల్చివేశారు. మహాబలేశ్వర్ ప్రాంతంలో నిందితుడి ఫ్యామిలీకి ఎంపీజీ క్లబ్ అనే ఓ రిసార్ట్ ఉంది. ఈ...

Continue reading

రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు

మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భౌతికకాయానికి అంజలి ఘటించిన ఆయన స్మృతివనం వరక...

Continue reading

ఇదేందయ్యా ఇది.. చైనాలో ఫేక్ జలపాతం!

అన్ని వస్తువులకు డూప్లికేట్ తయారుచేసే చైనా.. జలపాతంపైనా అలానే చేసి నవ్వుల పాలవుతోంది. Yuntai Mountain జలపాతం పైభాగంలో ఓ పైపును అమర్చి, దాని నుంచి వచ్చే నీటిని జలపాతంగా చూపిస్తున్నా...

Continue reading

పాండియన్ నా రాజకీయ వారసుడు కాదు: నవీన్ పట్నాయక్

వీకే పాండియన్ తన రాజకీయ వారసుడు కాదని ఒడిశా మాజీ CM, BJD అధినేత నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. తన రాజకీయ వారసుడెవరో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. 'పాండియన్పై విమర్శలు రావడం దురదృష్టకర...

Continue reading

50 వేల మందికి ఇళ్ల స్థలాలు.. శిలాఫలకం కూల్చివేత

AP: అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జగన్ ప్రభుత్వం వేసిన శిలాఫలకాన్ని కొందరు ధ్వంసం చేశారు. గతేడాది జులైలో సీఆర్డీఏ పరిధిలో 50 వేల మందికి సెంటు భూమి చొప్పున కేటాయించారు. అక్కడ ఇళ...

Continue reading

రక్షణ శాఖ మంత్రి ( Ex ) శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశాను.

ఢిల్లీ - కేంద్ర రక్షణ శాఖ మంత్రి ( Ex ) శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశాను. ఎన్నికల సమయంలో నా ప్రచారం కోసం ఆదోని వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాను. భవిష్యత్తులో ఆదో...

Continue reading