బంగ్లా అల్లర్లు.. షేక్ హసీనాపై అభియోగాలు నమోదు

గతేడాది బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు మరో ఇద్దరు అధికారులపై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఆ సమయంలో ఆపరేషన్ చేపట్టాలని భద్రతా దళాలను ఆమె నేరుగా ఆదే...

Continue reading

OG’ షూటింగ్లో పవన్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో తెరకెక్కుతోన్న 'OG' సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతుండగా.. దీనికి సంబంధించిన వీడియో ...

Continue reading

పెళ్లి కొడుకే పెళ్లి కూతురు కోసం ఫొటోగ్రాఫర్ అయ్యాడు

తన వివాహంలో వరుడే ఫొటోగ్రాఫర్గా మారాడు. కాబోయే భార్యను అందంగా షూట్ చేయడానికి తానే స్వయంగా కెమెరా పట్టాడు. 'నువ్వు బాగా తీస్తావు' అని పెళ్లి కూతురు సరదాగా ఆయన చేతికి కెమెరా ఇవ్వ...

Continue reading

బాహుబలిలా బైక్ ను మోసుకెళ్లాడు

రోడ్డు బురదమయంగా మారడంతో ఓ వ్యక్తి తన బైక్ను భుజంపై మోసుకెళ్లిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అక్కడ భారీ వర్షాలు కురవడంతో సతారా జిల్లాలోని ఓ గ్రామంలో రోడ్డు ఇలా బురదతో నిండి...

Continue reading

కారులో రెచ్చిపోయిన జంట.. షాకిచ్చిన పోలీసులు

బెంగళూరులో ఓ జంట రెచ్చిపోయింది. నడుస్తున్న తమ కారులో సన్రూఫ్ నుంచి బయటికి వచ్చి ముద్దులతో చెలరేగారు. ట్రినిటీ రోడ్డులో వారి వ్యవహారం చూసి మిగతా ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు. ఓ...

Continue reading

గంజాయి యువకులకు బుద్ధి చెప్పినా SI

AP: తెనాలిలో యువకులను పోలీసులు కొట్టిన వీడియోపై విమర్శలు వస్తుండటంతో DGP ఆఫీస్ క్లారిటీ ఇచ్చింది. 'గంజాయి సేవించే అలవాటు ఉన్న యువకులను స్టేషన్కు పిలిపించారు. దీంతో విక్టర్, రాక...

Continue reading

పనిమనిషి కాదు.. ఆడపడుచులా సాగనంపారు

ఇంట్లో పనిచేసే వారిని కూడా కొందరు సొంతవాళ్లలా చూసుకోవడం చూస్తుంటాం. అలాంటి ఓ కుటుంబం పనిమనిషి వెళ్లిపోతుంటే సెండాఫ్ ఇచ్చిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ అమ్మాయికి పెళ్లి...

Continue reading

ఏం గుండేరా అది వారేవా

అల్లంత దూరంలో బురదపాము కనిపిస్తేనే మనకు ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది సుమారు పన్నెండు అడుగుల గిరినాగు మంచంపైకి వచ్చి కాళ్లమీది నుంచి పాకుతుంటే.? మనిషన్నవాడెవడైనా ప్రశాంతంగా పడుకుని ...

Continue reading

కరెంట్ షాక్తోతో ముగ్గురు మృతి

AP: విజయవాడ పటమటలో ఘోర ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విగతజీవులుగా కనిపించారు. వీరు కరెంట్ షాక్తో మరణించినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టార...

Continue reading

CBIపై 30 ఏళ్ల పగ.. మాజీ రైల్వే ఉద్యోగి ఏం చేశాడంటే

30 ఏళ్ల క్రితం అవినీతి కేసులో తనను ఇరికించారని CBI ఆఫీసర్లపై బిహార్కు చెందిన దినేశ్ ముర్ము (68) పగబట్టారు. వారు లక్నోలోని ఆఫీసులో ఉన్నారని తెలియడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ...

Continue reading