30 ఏళ్ల క్రితం అవినీతి కేసులో తనను ఇరికించారని CBI ఆఫీసర్లపై బిహార్కు చెందిన దినేశ్ ముర్ము (68) పగబట్టారు. వారు లక్నోలోని ఆఫీసులో ఉన్నారని తెలియడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఈనెల 23న విల్లు, బాణాలతో అక్కడికి వెళ్లాడు. ఓ ASIని గాయపరిచాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ‘CBI వల్ల నా రైల్వే జాబ్ పోయింది. నా జీవితాన్ని నాశనం చేశారు’ అని తెలిపాడు. దినేశ్కు కోర్టు రిమాండ్ విధించింది.
CBIపై 30 ఏళ్ల పగ.. మాజీ రైల్వే ఉద్యోగి ఏం చేశాడంటే
25
May