AP: విజయవాడ పటమటలో ఘోర ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విగతజీవులుగా కనిపించారు. వీరు కరెంట్ షాక్తో మరణించినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు బీసెంట్ రోడ్డులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో షాపులు క్లోజ్ చేసి, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.
కరెంట్ షాక్తోతో ముగ్గురు మృతి
25
May