ఆదిలాబాద్: ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

పెద్దపల్లి లోక్సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 రోజుల ఉత్కంఠకు రేపటితో తెర పడనుంది. సెంటీనరీ కాలనీలోని JNTUH ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు రేపు ఉ...

Continue reading

అకౌంట్ నుండి డబ్బులు పోతే ఇలా చేయండి..

సైబర్ నేరాల ద్వారా మీ డబ్బు పో తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబరుకు సమాచారమివ్వాలి. అకౌంట్లో డబ్బులు పోయిన 48గంటల్లోపు రిజిస్టర్ చేసు కుంటే పోయిన సొమ్ము వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెంబరు...

Continue reading

జగన్ రెండోసారి సీఎం కావడం ఖాయం: రోజా

AP: సీఎం జగన్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి RK రోజా అన్నారు. ప్రజలు సంక్షేమం, అభివృద్ధికే పట్టం కట్టారని ఆమె చెప్పారు. 'రాష్ట్రంలో కూటమికి ఎలాంటి క్రేజ్ లేదు. పో...

Continue reading

అరుణాచల్ లో బీజేపీ ఘన విజయం

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తిరుగులేని మెజార్టీ దిశగా సాగుతోంది. అక్కడ 60 స్థానాలు ఉండగా, ఇప్పటికే మేజిక్ ఫిగర్ (31) సీట్లను గెలుచుకుంది. మరో 14 స్థానాల్లో ల...

Continue reading

ప్రత్యేక రాష్ట్రంతో మారిపోయిన హైదరాబాద్ రూపురేఖలు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్లలో హైదరాబాద్ నగరం రూపురేఖలే మారిపోయాయి. ప్రత్యేక రాష్ట్రంలో అనుసరించిన విధానాలతో హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదిగింది. ఇక నగరవాసులకు ప్రయాణ భారాన్ని ...

Continue reading

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శ...

Continue reading

ఏపీ పవర్ పై భిన్న స్వరాలు.. పవన్ గెలుపుపై ఒకటేమాట!

తెలుగువాళ్లంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. హైఓల్టేజ్ ఎన్నికలుగా చెబుతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాత్రం ఇందుకు విరుద్ధమైన రీతిలో వెల్లడయ్యాయి. ఎ...

Continue reading

అసోంలో భారీ వరదలు.. 6 లక్షల మందిపై ఎఫెక్ట్

అసోంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల 10 జిల్లాల్లోని సుమారు ఆరు లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమైనట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. నదీ జలాల నీటి మట్టం ఉప్పొంగడంతో బాధితులు సుర...

Continue reading

బాబాలకు ప్రభుత్వ భూములివ్వడం సరికాదు: ఢిల్లీ హైకోర్టు

శివభక్తులైన నాగా సాధువులు ఈ ప్రాపంచిక సుఖాలకు దూరంగా జీవితాలను గడపాలని, వారి పేరున ఆస్తి హక్కులను కోరడం సమంజసం కాదని దిల్లీ హైకోర్టు పేర్కొంది. వారందరికీ ప్రభుత్వ భూముల్లో సమాధులు,...

Continue reading