పేదలకు వంద రోజుల పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకంలో ఏటా సామాజిక తనిఖీలు జరుగుతున్నా. ఈ సంవత్సరంలో నాలుగు మండలాల్లో తనిఖీలు పూర్తయ్యాయి. ఇందులో 44 మంది ఉద్యోగులకు షోకా...
TG: వేసవి సెలవుల అనంతరం ఇవాల్టి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు బడి బాట పట్టనున్నారు. వారికి స్వాగతం పలికేందుకు పాఠశాలల కమిటీలు ఏర్పాట్లు ...
వాంకిడి మండలంలోని సవాతి గ్రామానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ తెలిపారు. మంగళవారం స్థానిక నాయకులతో కలిసి ఆయన సభ ప్రాం...
కీలకమైన లోక్సభ స్పీకర్ ఎంపికలో BJP వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలకు ఆ పదవి ఇవ్వడం BJPకి ఇష్టం లేదని, ఆ పార్టీ AP చీఫ్ పురందీశ్వరికి స్పీకర్ బాధ్యతలు ఇవ్వ...
TG: గ్రూప్-2, 3 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచాలని చొప్పదండి MLA మేడిపల్లి సత్యం CM రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 'చాలా కాలం తర్వాత ఆ నోటిఫికేషన్లు వచ్చాయి. గ్రూప్-1, DSC న...
AP: కేంద్రమంత్రిగా ఎంపికైన తర్వాత తొలిసారి విజయవాడలో అడుగుపెట్టిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి గన్నవరం ఎయిర్పోర్టులో ఘనస్వాగతం లభించింది. దేశంలోనే యంగెస్ట్ కేంద్రమంత్రిగా నిల...
AP: చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ, ప్రముఖులు వస్తుండటంతో 10వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 60 మందికి పైగా ఐపీఎస్లు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ,...
మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్లో కంట్రోలర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నిన్న సాయంత్రం బస్టాండ్లోకి కారులో వచ్చి ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించారు. దీన్ని గమనించిన కంట్ర...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరుగుతున్న ఈ కార్య...
TG: టెట్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు టెట్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడ...