భారత్ మరో కీలక టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. FIH పురుషుల జూనియర్ వరల్డ్ కప్ టోర్నీ భారత గడ్డపై జరగనున్నట్లు భారత హాకీ అధ్యక్షుడు దిలీప్ టర్కీ తెలిపారు. ఈ అవకాశమిచ్చిన FIH అధ్యక్షుడు ...
జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా శ్రీ Pawan Kalyan గారు ఎన్నిక
ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు
తెనాలి ఎమ్మెల్యే శ్రీ నాదె...
విజయవాడలో జరుగుతున్న ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ నారా చంద్రబాబునాయుడు. సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ,బిజెపి రాష్...
ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని చంద్రబాబు అన్నారు. 'నాలుగో సారి ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నాను. కానీ ఈసారి ప్రత్యేకం. ప్రజలు మనకు అధికారం...
AP: తన శపథాన్ని రాష్ట్ర ప్రజలు గౌరవించి, అధికారం ఇచ్చారని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ కూటమి సభలో మాట్లాడిన ఆయన 'నిండు సభలో నా కుటుంబానికి అవమానం జరిగింది. గౌరవ సభ కాదు.....
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరగా హామీని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోన్న పొరు...
పింఛన్ పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని... తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించడంతో....అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. పింఛన్ జులై 1వ తేదీన అందిస్తామని చంద్రబా...
AP: ఎన్నికల వల్ల వైసీపీ నేతలంతా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు అన్నారు. ఐప్యాక్ తప్పుడు రిపోర్టులు ఇచ్చిందని మండిపడ్డారు. వైస...
సిక్కిం సీఎంగా ప్రేమ్ సింగ్ తమాంగ్ రెండో సారి ప్రమాణస్వీకారం చేశారు. గ్యాంగ్ టక్లోని పలిజోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణస్వీకారానికి ముందు...