ప్రజ్వల్ రేవణ్ణకు జుడీషియల్ కస్టడీ

మహిళలపై లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఏసీఎంఎం కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 24వరకు ఆయనను కస్టడీలో ఉంచనున్నారు. దేశవ్యాప్తంగా సంచలన...

Continue reading

అనకాపల్లి శ్రీ నూకాంబికా : అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మధ్యాహ్నం అనకాపల్లిలో శ్రీ నూకాంబిక అమ్మ వారిని దర్శించుకున్నారు. అమ్మవారికి అర్చనలు చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆలయ మర్య...

Continue reading

పార్టీ నేతలతో జగన్ రివ్యూ

పార్టీ నేతలతో జగన్ రివ్యూ(VIDEO) AP: తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో YCP అధినేత జగన్ను పలువురు పార్టీ నేతలు కలిశారు. ఎన్నికల్లో ఓటమి, ఫలితాలు, వైసీపీ కార్యకర్తలపై దాడులు సహా పల...

Continue reading

నెన్నెల: ప్రజావాణికి పురుగు మందుతో వచ్చిన రైతు

నెన్నెల మండలంలో నిర్వహించిన ప్రజావాణిలో జనార్దన్ అనే రైతు పురుగు మందు డబ్బాతో వచ్చాడు. తన సమస్య పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కిష్టాపూర్ IKPక...

Continue reading

త్వరలో టీచర్ పోస్టుల భర్తీ: సీఎం

TG:DSCతో త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని CM రేవంత్ రెడ్డి ప్రకటించారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో టెన్త్ టాపర్లకు పురస్కారాలు అందించారు. 'కొంతకాలంగా ప్రభు...

Continue reading

మోదకొండమ్మ ఉత్సవాలు ప్రారంభం

AP: మన్యం దేవతగా విరాజిల్లుతున్న మోదకొండమ్మ ఉత్సవాలు పాడేరులో ప్రారంభమయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున అమ్మవారి పాదాలు, ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి శతకంపట్టు వద్ద కొలువుదీర్...

Continue reading

నిమిషం లేటు.. గ్రూప్-1 ఎగ్జామ్కి నో ఎంట్రీ

TG: ఇవాల్టి గ్రూప్ 1 పరీక్షకు నిమిషం నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారు. పలు చోట్ల చివరి నిమిషం దాటాక అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. రూల్ ప్రకారం 10 గంటలకు ఒక్క నిమిషం లే...

Continue reading

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ ముస్తాబు

రేపు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముస్తాబవుతోంది. నేడు, రేపు ఢిల్లీని అధికారులు నో ఫ్లైజోన్గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంతంలో మూడంచెల భ...

Continue reading

నేడు రామోజీరావు అంత్యక్రియలు

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్య క్రియలు ఇవాళ RFCలోని స్మృతివనంలో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. రంగారెడ్డి కలెక్టర్ శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహం...

Continue reading

పుణే కేసు నిందితుడి రిసార్టు కూల్చివేత

దేశంలో సంచలనం సృష్టించిన పుణే కారు ప్రమాద ఘటన నిందితుడికి చెందిన ఓ రిసార్టును అధికారులు కూల్చివేశారు. మహాబలేశ్వర్ ప్రాంతంలో నిందితుడి ఫ్యామిలీకి ఎంపీజీ క్లబ్ అనే ఓ రిసార్ట్ ఉంది. ఈ...

Continue reading