AP మంత్రులు

*కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు.*. 👉ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధారణ పరిపాలన శాంతిభద్రతలు .. 👉పవన్ కళ్యాణ్... డిప్యూటీ సీఎం,పంచాయతీ రాజ్ ,గ్రామీణ అభివృద్ధి . తాగునీటి స...

Continue reading

బైడెన్తో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ

జీ7 సమావేశాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో భేటీ కానున్నారు. గతేడాది భారత్లో జరిగిన జీ20 సమ్మిట్ తర్వాత వీరిద్దరూ సమావేశం కావడం ఇదే తొలిసారి. ...

Continue reading

ప్రజలకు కూర’గాయాలు’.. భారీగా పెరిగిన ధరలు

TG: కూరగాయల ధరలు 2-3 వారాల వ్యవధిలోనే 30-60 శాతం పెరిగాయి. రాష్ట్రంలో కూరగాయల పంటల సాగు 3.11 లక్షల ఎకరాలకే పరిమితమవడం, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మే 20న...

Continue reading

ఈ బాలికలను చూస్తుంటే సంతోషంగా ఉంది: CM రేవంత్

TG: ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో బాలికలు పాఠశాలకు వెళ్తుండటం ఆనందాన్ని కలిగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 'సిద్దిపేట జిల్లా మగ్దుంపూర్ పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలు ఊరి...

Continue reading

మహానంది మండలం గాజులపల్లి లో తెలవారుజామున పేలిన గ్యాస్ సిలిండర్

గ్యాస్ సిలిండర్ పేలి పూరిగుడిసె దగ్ధం, మహానంది మండలం గాజులపల్లెలో శుక్రవారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలి పూరిగుడిసె దగ్ధమైంది. గ్రామంలోని SC కాలనీకి చెందిన పాల ఆదిలక్ష్మమ్మ ...

Continue reading

పవన్ కళ్యాణ్ గారితో….. ఆదోని జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లికార్జున న్యాయకర్ (మల్లప్ప) అన్న గారు.🙏

*ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ CM మరియు హోం శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారితో..... ఆదోని జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లికార్జున న్యాయకర్ (మల్లప్ప) అన్న గారు.*💐🙏

Continue reading

జనసేన పార్టీ PAC చైర్మన్ మరియు తెనాలి MLA నాదెండ్ల మనోహర్ గారితో ఆదోని జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లికార్జున న్యాయకర్ (మల్లప్ప)

*ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ PAC చైర్మన్ మరియు తెనాలి MLA నాదెండ్ల మనోహర్ గారితో ఆదోని జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లికార్జున న్యాయకర్ (మల్లప్ప) అన్న గారు మరియు జనసేన నాయకులు రేణు వర్మ ...

Continue reading

తిరుమల కొండపై పరదాలు తొలగించిన అధికారులు

AP: సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమల కొండపై కట్టిన పరదాలను అధికారులు తొలగించారు. సీఎం వెళ్లే దారి వెంట అధికారులు పరదాలు కట్టగా, వాటిని తీసేయాలంటూ సీఎం చంద్రబాబు పోలీసులను ఆదేశించ...

Continue reading

ఎర్రన్నాయుడు కుటుంబానికి CBN ప్రాధాన్యం

దివంగత కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు కుటుంబానికి చంద్రబాబు పార్టీలో, ప్రభుత్వంలో విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడును కేంద్రమంత్రిని చేశారు. ఎర్రన్నాయ...

Continue reading

మరి మా ప్రత్యేక హోదా సంగతి?: రఘువీరా రెడ్డి

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీతో పాటు కేంద్రంలోని ఇతర పెద్దలు హాజరయ్యారు. ఈక్రమంలో ప్రత్యేక హోదా, విభజన హామీలతో పాటు స్పెషల్ ప్యాకేజీపై వారిని ప్రశ్నించాలంటూ ఏపీ క...

Continue reading