ఈ స్టేడియం నిర్మాణానికి రూ.250 కోట్లు

న్యూయార్క్ నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం నిర్మాణం జెట్ స్పీడ్లో పూర్తయిన విషయం తెలిసిందే. ఐసెన్హెవర్ పార్స్లో నిర్మించిన ఈ స్టేడియానికి ఏకంగా రూ.250 కోట్లు ఖర్చు చేశారట. నిర్మాణంలో...

Continue reading

గ్యాస్ లీక్.. 30 మంది అస్వస్థత

తిరుపతి జిల్లాలోని రాజులపాలెం సీఎంఆర్ కర్మాగారంలో శనివారం గ్యాస్ లీకైంది. సీఎంఆర్ ఎకో అల్యూమినియం కర్మాగారంలో ఈ ఘటన జరిగింది. గ్యాస్ లీక్ అవ్వడం వల్ల 20 మంది మహిళలతో సహా 30 మంది అస...

Continue reading

HYD ఓల్డ్ సిటీలోని అరేబియానా రెస్టారెంట్లో

HYD ఓల్డ్ సిటీలోని అరేబియానా రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో మురికిగా ఉన్న రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. ఆ మసాలాలు, మాంసం చూస్తేనే ఒళ్లు జలదరి...

Continue reading

కారు-బైక్ ఢీ.. షాకింగ్

గుజరాత్లోని రాజ్కోట్-కాన్కోట్ రహదారిపై ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి స్కూటర్పై వేగంగా దూసుకెళ్లాడు. అదే సమయంలో ఓ కారు దానికి ఎదురుగా మెరుపు వేగంతో వచ్చింది. ఆ సమయంలో కారు, ...

Continue reading

భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

తమిళనాడులో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి తిరువల్లూరులో జిల్లాలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పని చేస్తోన్న ముగ్...

Continue reading

2 బస్సులు ఢీ.. ముగ్గురు మృతి

గుజరాత్లోని ఆరావళిలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. మొదాసా-మల్పూర్ హైవేపై సకారియా బస్ స్టేషన్ సమీపంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సు డివైడర్ను దాటి వెళ్లి ప్ర...

Continue reading

రోడ్డు పక్కన నిలిపిన కార్లు దగ్ధం

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. వివిధ కేసులో తీసుకొచ్చిన వాహనాలను రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. వ్యర్థాలకు నిప్పు పెట్టగా.. అవి వాహనాలకు వ్య...

Continue reading

దేశభక్తి గీతానికి నాట్యం చేస్తూ మాజీ సైనికుడు కన్నుమూత

మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దేశభక్తి గీతానికి రిటైర్డ్ సైనికుడు బల్విందర్ ఛావ్దా నాట్యం చేస్తూ గుండెపోటుకు గురై కుప్పకూలారు. అయితే, ఇది ప్రదర్శనలో భాగమని భావించిన పిల్లలు చప్పట్లు కొడ...

Continue reading

ఓ వైపు పాకిస్థాన్, మరోవైపు మండే ఎండలు, పాములు.. అయినా దేశం కోసం!!

BSF మహిళా జవాన్లు విపరీతమైన ఎండలో దేశం కోసం అంకితభావంతో డ్యూటీ చేస్తున్నారు. ఇండో-పాక్ సరిహద్దుల్లోని సాంబా సెక్టార్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య అవిశ్రాంతంగా పెట్రోలింగ్ చేస్తున్నా...

Continue reading

పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటలు

AP: కలియుగ వైకుంఠం తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిప...

Continue reading