పరాయి వ్యక్తితో మాట్లాడొద్దన్నందుకు భర్తను చంపేసింది

TG: వికారాబాద్(D) మల్కాపూర్లో జయశ్రీ తన భర్తతో గొడవపడి మూడేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లింది. నెలన్నర క్రితమే అత్తింటికి వచ్చింది. పరాయి వ్యక్తితో మాట్లాడుతోందని భర్త ఆమెను మందల...

Continue reading

రన్నింగ్ ట్రైన్ కింద పడుకుని రీల్ యువకుడు

కొందరు ఇన్స్టాగ్రామ్ రీల్స్, పాపులారిటీ కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఓ యువకుడు రన్నింగ్ ట్రైన్ కింద పడుకుని వీడియో తీసుకున్నాడు. అతివేగంతో ఆ రైలు వెళ్లిపోయాక నవ్వుతూ క...

Continue reading

బాలిక మెడపై కత్తి పెట్టి ప్రేమోన్మాది

మహారాష్ట్రలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను నిరాకరించిందని 10వ తరగతి బాలికను చంపేందుకు యత్నించాడు. ఆమె స్కూల్ నుంచి తిరిగివస్తుండగా అడ్డుకున్నాడు. బాలిక మెడపై కత్తి పెట్టి ...

Continue reading

డాగ్ వాకర్’ సంపాదన నెలకు రూ.4.5 లక్షలు!

కొందరి బద్ధకం మరికొందరికి ఉపాధిగా మారుతుందంటే ఇదేనేమో. మహారాష్ట్రలో 'డాగ్ వాకర్స్' ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. పెంపుడు కుక్కలను వాకింగకు తీసుకెళ్లడమే వీరి పని. ఇలా ఓ వ్యక్తి నెలక...

Continue reading

హనీమూన్ మర్డర్’పై క్రైమ్ థ్రిల్లర్ మూవీ!

దేశంలో సంచలనం సృష్టించిన మేఘాలయా హనీమూన్ మర్డర్ కేసుపై త్వరలో క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తారని వార్తల...

Continue reading

స్కూల్పై కూలిన విమానం.. 19 మంది మృతి

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని స్కూల్ బిల్డింగ్పై ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ కూలిన ఘటనలో ఇప్పటివరకు 19 మంది మరణించారు. మృతుల్లో 16 మంది స్టూడెంట్స్, ఇద్దరు టీచర్లు, ఒక పైలట్ ఉన్నారు....

Continue reading

రేపు ఉదయం 10 గంటలకు తిరుమల టికెట్లు

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. అక్టోబర్ నెలకు సంబంధించి కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లు జులై 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదలవుతాయని TTD త...

Continue reading

లోక్సభలో కొనసాగుతున్న వాయిదాల పర్వం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలిరోజే గందరగోళంగా మారాయి. ఆపరేషన్ సిందూర్ నిలిపివేత, ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నాయి. దీంత...

Continue reading

రన్వేపై జారిపోయిన విమానం.. తప్పిన పెను ప్రమాదం

ముంబై-కొచ్చి ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబైలోని విమానాశ్రయంలో రన్వోపై ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వే నుంచి ట్యాక్సీవే మీదకు దూసుకెళ్లింది. మూడు టైర్లు పేలిపో...

Continue reading

మరో ఘోరం.. భర్తను చంపిన భార్య

తమిళనాడు ధర్మపురి జిల్లాలో సాంబారులో విషం కలిపి భర్తను హతమార్చిందో ఇల్లాలు. డ్రైవరైన రసూల్(35) వాంతులు చేసుకుని స్పృహ కోల్పోయాడు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా అక్కడ చనిపోయాడ...

Continue reading