మహా కుంభమేళాలో పాల్గొనేందుకు పాకిస్థాన్ నుంచి 68మంది హిందువులు ప్రయాగరాజ్కు చేరుకున్నారు. తమది సింధ్ ప్రావిన్స్ అని, 144 ఏళ్లకు ఓసారి వచ్చే ఈ మహత్తర సందర్భాన్ని మిస్ చేసుకోలేక భా...
దేశీయ డ్రోన్ తయారీ సంస్థలకు ఇచ్చిన రూ.230 కోట్ల విలువైన 3 కాంట్రాక్టుల్ని కేంద్రం రద్దు చేసింది. ఆ సంస్థలు చైనా విడిభాగాలతో డ్రోన్లు తయారుచేస్తుండటమే దీనిక్కారణం. వాస్తవాధీన రే...
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు పీఎంవో తెలిపింది. ఈ నెల 10, 11 తేదీల్లో ఫ్రాన్స్లో ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్తో కలిసి ఏఐ సదస్సులో ప్రధాని పాల్గొన...
గ్రేట్.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనేమో!
అత్తామామలు, భర్త కలిసి వేధించి అర్ధనగ్నంగా బయటకు పంపించేసిన మహిళకు గుజరాత్ పోలీసులు అండగా నిలిచారు. ముందుగా వారిపై కేసు నమోదు చేసి అరె...
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'లైలా' సినిమా ఈనెల 14న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ వేడుకను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మెగాస్టార్ చ...
దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఏడుగురిని భారత సైనికులు హతమార్చారు. వీరిలో ముగ్గురు పాక్ సైనికులు, నలుగురు టెర్రరిస్టులు కావొచ్చని ఆర్మీ అనుమానిస్తోంది. జమ్మూ కశ...
ఆ డైరెక్టర్తో సమంత డేటింగ్..?
దర్శకుడు రాజ్ నిడిమోరుతో నటి సమంత ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పికిల్బాల్ టోర్నమెంట్లో చెన్నై జట్టుకు యజమానిగా ఉన్న సమంత ఆ టోర...
మహారాష్ట్రలోని నాసిక్-గుజరాత్ హైవేపై ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లగ్జరీ బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోతులో పడటంతో ఏడుగురు మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ...
AP: పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిది మాత్రమే కాదని, ప్రజలందరిదని Dy.CM పవన్ అన్నారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేశారు. 'ప్రకృతిలో విలువైన పర్యావరణ వ్...
బాలికలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువులో రాణించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం రెబ్బెన మండలం గంగాపూర్ కేజీబీవీలో ఏర్పాటు చేసిన బేటీ బచావో - బేటీ పడావో కార్యక్రమం...