AP మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా భార్య బ్రాహ్మిణి, కుమారుడు దేవాన్షా కలిసి త్రివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు. అంతకుము...
విక్కీ కౌశల్, రష్మిక నటించిన 'ఛావా' మూవీ 3 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు రూ.33 కోట్లు, రెండో రోజు రూ.39 కోట్లు, ని...
ఆమె ఓ రైల్వే పోలీస్. ఉదయం నుంచి రాత్రి వరకు రైల్వే ప్లాట్ఫామ్పైనే ఉంటూ ప్రయాణికులను సంరక్షిస్తుంటుంది. అయితే, నెలల వయసున్న బిడ్డను ఇంటి దగ్గర వదిలేయలేక ఆమె తనతో పాటే డ్యూటీకి త...
AP: ఆన్లైన్ బెట్టింగ్తో నష్టపోయానని,
చనిపోతున్నానంటూ సతీశ్ అనే వ్యక్తి తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తూ.గో జిల్లా కొవ్వూరు (మ) బంగారుపేటకు చెందిన సతీశ్ చనిపోవాలని న...
పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో తీవ్ర విషాదం నెలకొంది. మాలిలోని పశ్చిమ భూభాగంలో ఉన్న కయేస్ ప్రాంతంలో ఓ బంగారం గని కుప్పకూలి 48 మంది చనిపోగా, చాలా మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ...
బైక్పై త్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్తో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా కొందరి తీరు మారడం లేదు. తాజాగా రాంచీ-పట్నా హైవేలో ఇలాంటి ఘటనే జరిగింది. ముగ్గురు యువకులు హె...
TG: తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పే వీడియో ఇది. ఓ తండ్రి బైక్ ఆపి ఉండగా చిన్నారి రోడ్డుపైకి పరిగెత్తుకొచ్చాడు. అదే సమయంలో ఓ వ్యాన్ దూసుకెళ్లగా రెప్పపాటులో ...
TG: చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శుక్రవారం ఇంట్లో ఉన్న సమయంలో తనపై అటాక్ చేశారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 20...
AP: విజయవాడ దుర్గగుడి ప్రసాదంలో వెంట్రుక కనిపించడం కలకలం రేపింది. ప్రసాదంలో నాణ్యత లేదని ఓ భక్తుడు సోషల్ మీడియాలో ఫొటోలతో సహా పోస్ట్ పెట్టాడు. ఉదయం ఓ లడ్డూలో, సాయంత్రం మరో లడ్డ...
మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వారణాసిలో కుంభమేళా ప్రత్యేక రైలు నిండిపో...