ఒకరి మృతి.. అస్సాంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

అస్సాం దిమా హసావా జిల్లాలోని కోల్మైన్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నెల 6న గనిలోకి ఒక్కసారిగా నీరు చేరడంతో కార్మికులు కేకలేస్తూ బయటికి వచ్చారు. మైన్లో చిక్కుకుపోయిన వారిలో...

Continue reading

నేడు విశాఖకు మోదీ.. కట్టుదిట్టమైన భద్రత

AP: ప్రధాని మోదీ నేడు విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ జరిగే ఆంధ్రా యూనివర్సిటీ పరిసరాలను SPG తమ ఆధీనంలోకి తీసుకుంది. 5వేల మంది పో...

Continue reading

నేను వచ్చేలోపు వాళ్లను వదిలేయాలి

ట్రంప్ వార్నింగ్ గాజాలోని హమాస్ లీడర్లకు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తాను ప్రమాణస్వీకారం చేసే సమయానికి (జనవరి 20) ముందే బందీలను వదిలిపెట్టాలని స...

Continue reading

చనిపోయిన జవాన్లలో ఐదుగురు మాజీ మావోలు

ఛత్తీస్ గఢ్ బీజాపూర్ లో సోమవారం మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో 8 మంది జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే వీరిలో ఐదుగురు మాజీ మావోయిస్టులని పోలీసులు తెలిపారు. జనజీవన స్రవంతిలో...

Continue reading

రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు

AP: వయసు మీదపడిన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వారికి రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2007 సీనియర్ సిట...

Continue reading

ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు ఉండవా

AP: ఇంటర్మీడియట్లో కీలక సంస్కరణలు రానున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు లేకుండా CBSE తరహాలో కోర్సులో ఒకేసారి సెకండియర్లో ఎగ్జామ్స్ పెట్టాలని విద్యాశాఖ కసరత్తు చే...

Continue reading

నిరాకరించిన బంగ్లా హైకోర్టు

హిందువుల రక్షణ కోసం పోరాడుతున్న సాధువు చిన్మయ్ కృష్ణదాస్క్ను బెయిల్ ఇవ్వడానికి చిట్టగాంగ్ హైకోర్టు నిరాకరించింది. దేశద్రోహ కేసులో కొన్ని నెలల కిందట ఆయన్ను అక్కడి పోలీసులు అరెస్టు చ...

Continue reading

నడిరోడ్డుపై భర్తను చంపిన భార్య

AP: బాపట్ల జిల్లాలో ఘోరం జరిగింది. భార్యా భర్తల మధ్య ఘర్షణ జరగ్గా.. భర్తను భార్య చంపేసింది. నిజాంపట్నం(M) గోకర్ణమఠంకు చెందిన అమరేంద్రకు అరుణతో 12 ఏళ్ల కిందట వివాహమైంది. మద్యాని...

Continue reading

సంక్రాంతి వేళ మాయదారి మాంజాతో జాగ్రత్త

సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగరవేయడం సంప్రదాయంగా వస్తోంది. అయితే వీటిని ఎగురవేసేందుకు నిషేధిత చైనా మాంజా దారాన్ని ఉపయోగించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కొత్తగూడెంలో మాంజా దారం తగి...

Continue reading

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 3 కంపార్ట్మెంట్లలో స్వామి దర్శనం కోసం భ...

Continue reading