తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేసేందుకు ఆమిర్ ఖాన్ అంగీకరించినట్లు ఓ వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. వరుసగా రెండు ఫ్లాపులు చవిచూసిన ఆమిర్, టాలీవుడ్ డైరెక్టర్తో పని...
TG: ఓ యువకుడు ఇన్స్టా రీల్స్ కోసం నోట్ల కట్టలను హైదరాబాద్ ఓఆర్ఆర్పై విసిరేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘట్కేసర్ పరిధిలోని ఆర్ఆర్ఆర్ వద్ద రూ.20వేల విలువైన రూ.20...
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు జరగనున్నాయి. భక్తులు ఏ క్యూలోనైనా ఫ్రీ దర్శనం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతరాలయ ప్రవేశం ఉండదని, ఆ...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 13735 క్లర్క్ పోస్టుల భర్తీకి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేడు ప్రారంభం కాగా, వచ్చే ఏడాది జనవరి 7న ముగుస్తుంది. ...
వనౌటు దేశంలో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై ఇది 7.3 తీవ్రతగా నమోదైంది. ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో మరోసారి 5.5 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో వందల స...
AP: అనారోగ్యంతో భర్త మంచానికే పరిమితమయ్యాడు. తన ముగ్గురు పిల్లలతో పాటు మరో ముగ్గురు చెల్లెళ్ల పోషణ భారం ఆమెపైనే పడింది. అయినా ఆ ఇల్లాలు కుమిలిపోలేదు. కష్టాన్నే నమ్ముకుని ఆటో డ్...
AP: పదో తరగతి సర్టిఫికెట్లన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 50 ఏళ్ల క్రితం టెన్త్ చదివిన వారు కూడా డిజిలాకర్ నుంచి ధ్రువపత్రాలను ఈజీగా డౌన్లోడ్ చే...
AP: మామిడి బీమా ప్రీమియం చెల్లింపు గడువును వ్యవసాయ శాఖ ఈనెల 31 వరకు పొడిగించినట్లు ఏపీ కౌలు రైతు సంఘం తెలిపింది. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది....
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు సృష్టించింది. 150 గమ్యస్థానాలను కనెక్ట్ చేసిన తొలి భారత ఎయిర్పోర్టుగా నిలిచింది. థాయ్ ఎయిర్హోషియా ఎయిర్లైన్ ఇటీవల ఢిల్లీ- ...
ముఖేశ్ అంబానీ భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా ఉన్నట్లే బంగ్లాదేశ్లోనూ ఓ ధనికుడు ఉన్నారు. బంగ్లాదేశ్ ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన ఆస్తి మాత్రం పెరుగుతూ వస్తోంద...