TG: హైదరాబాద్లోని మియాపూర్లో తీవ్ర ఉద్రిక్తత లి) నెలకొంది. దీప్తిశ్రీనగర్ లోని ప్రభుత్వ భూముల్లో స్థానికులు గుడిసెలు వేశారు. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్...
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ నెల 20న ఓ ప్రైవేట్ సఫారీ సెంటర్లో మావటి బాలకృష్ణన్ (62)పై ఏనుగు దాడి చేసింది. ముందు కాళ్లతో తొక్కి చంపి, తొండంతో విసిరికొట్ట...
గుజరాత్లోని వడోదరలో ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వేగంగా డ్రైవ్ చేయడం, వెనుక డోర్ సరిగ్గా క్లోజ్ చేయకపోవడంతో ఇద్దరు విద్యార్థులు కింద పడిపోయారు. అయినా ఆగకుండా...
AP: ఈవీఎంలపై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ ఆ పార్టీ నేత, మాజీ MLA రాపాక వరప్రసాద్ వ్యతిరేక స్వరం వినిపించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది శుద్ధ అబద్ధం అని కొట్టిపారేశారు. మూడ...
ముంబైలో ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ ప్రారంభించిన అటల్ సేతుపై పగుళ్లు రావడం చర్చనీయాంశమైంది. బ్రిడ్జ్ ప్రారంభమైన 6 నెలలకే రోడ్డుపై పగుళ్లు రావడం ఏంటని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నాన...
ఆదివాసీ గిరిజనుల ఆచార సంప్రదాయాలు చాలా గొప్పవని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం మొదటగా జోడేఘాట్ ను సందర్శించి, కొమరం...
AP: బాపట్ల జిల్లాలో 21 ఏళ్ల యువతిపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను 48 గంటల్లోగా అరెస్టు చేస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్...
వాంకిడి మండలం గోయేగాం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. రాంచందర్ తన ద్విచక్రవా...
దేశంలో జరుగుతున్న పేపర్ లీకేజీల బాధ్యత ప్రభుత్వానిదేనని CPI(M) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. NEET వ్యవహారంతో పాటు UGC NET రద్దుపై స్పందించిన ఆయన పేపర్ లీకేజీలతో కోట్లాది...
AP: రాష్ట్ర కాంగ్రెస్లోని అన్ని విభాగాల కమిటీలు రద్దు చేసినట్లు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగానే కమిటీలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోన...