నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై బిహార్ GOVT ఏర్పాటు చేసిన సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 'మే 4న మాకు ప్రశ్నపత్రం అందింది. పేపర్ లీక్ చేసినందుకు అభ్యర్థుల నుంచి రూ.3...
ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్కు అమెరికా కోర్టు షాక్ ఇచ్చింది. తమ వ్యాపార రహస్యాలను టీసీఎస్ బయటపెట్టిందని ఆరోపిస్తూ DXC టెక్నాలజీ కంపెనీ కేసు వేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం టీ...
TG: పవన విద్యుత్ను ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం సంస్థ పరిధిలోని ఉపరితల గనుల మట్టిదిబ్బలు, కొండలు, గుట్టలపై గాలిమరలు ఏర్పాటు చేయనుంది. దేశంలో వివిధ ప్రాంత...
TG: బీఆర్ఎస్ హయాంలో పంటలు సాగు చేయని వారికీ రైతు బంధు ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. దీనివల్ల పథకం దుర్వినియోగమైందనే భావన ప్రజల్లో ఉందని తెలిపారు. అందుకే సాగు చే...
TG: హైదరాబాద్ లోటస్ పాండ్లో GHMC అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ పోస్టులను జేసీబీలతో కూల్చేశారు....
ప్రకృతి సోయగాల జమ్ముకశ్మీర్ సిగలో మరో మణిహారం చేరనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది. చీనాబ్ నదిపై దీనిని నిర్మించారు. ఈ వంతెన ద్వారా రాంబన్ నుంచి రియ...
AP: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు తీసుకొచ్చిన 'స్పందన' వ్యవస్థను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్పందన పేరు తొలగించి ప్రజా ఫిర్యా దుల పరిష్కార వ్యవస్థగా...
AP: మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేశ్ 'ప్రజాదర్బార్' నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో నియోజకవర్గ ప్రజల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. కాగా లోకేశ్ అందుబాటులో ఉండే సమయాల్లో ...
ఈనెల 18న జరిగే UGC NET 2024 అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది https://ugcnet.nta.ac.in/ లో అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేస...