భారత్లోకి చొరబడేందుకు సరిహద్దు వెంట 50 మందికి పైగా ఉగ్రవాదులు నక్కిఉన్నట్లు ఓ సీనియర్ ఆర్మీ అధికారి వెల్లడించారు. వారిని అడ్డుకునేందుకు భారత బలగాలు అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. అఖ్నూర్ సెక్టార్ నియంత్రణ రేఖ వెంట ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు చెప్పారు. ప్రతికూల పరిస్థితులుండే శీతాకాలంలో ఉగ్రమూకలు ఇండియాలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తాయని, కొన్నేళ్లుగా ఇదే జరుగుతోందని పేర్కొన్నారు.
సరిహద్దుల్లో నక్కిన 50 మంది ఉగ్రవాదులు
30
Oct