AP: వృద్ధాప్యంలో ఉన్న తల్లి పట్ల కొడుకులు కర్కశంగా వ్యవహరించారు. ఆమెను గుడి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. నడవలేని, మాట్లాడలేని దుర్భర స్థితిలో ఆమె ఉండిపోయారు. స్థానికులు ఇస్తున్న ఆహారాన్ని కూడా ఆమె తినలేకపోతున్నారు. ఈ హృదయవిదారక ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘ఈ దృశ్యాలు మనసును కలచివేస్తున్నాయి. ఆమెకు వెంటనే ఆహారం, వసతి కల్పిస్తాం’ అని తెలిపారు.
వృద్ధ తల్లిని గుడి దగ్గర వదిలేశారు కొడుకులు
26
Nov