వైరల్గా మారిన వీడియో.
చిత్తూరు జిల్లాలో పలమనేరు వి.కోట మండలం గోనుమాకనపల్లిలో వింత సంఘటన వింత ఘటన,లేగదూడకు పాలిస్తున్న శునకం అది గమనించిన ప్రజలు వీడియో తీసి
సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది
తల్లిలా లేగ దూడలు కుక్క పాలివ్వడంతో ఆశ్చర్యానికి గురైన జనం. గుంపులుగా చూస్తూ జనం ఆశ్చర్యపోతున్నారు
ప్రతిరోజు క్రమం తప్పకుండా దూడకు పాలిస్తుందంటున్న శునకం గ్రామస్తులు. తెలిపారు