TG: బోనాలు పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు రేపు సెలవు ఉండనుంది. ఇవాళ ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజుల సెలవులు కలిసిరానున్నాయి. తిరిగి 22న తెరుచుకుంటాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత బోనాలను రాష్ట్ర పండగగా గుర్తించి ఏటా వేడుకలు నిర్వహిస్తున్నారు.
అటు ఏపీలో రేపు ఎలాంటి సెలవు లేదు.