మత్స్యకారులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నుంచి మంచిర్యాల జిల్లాలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటలలో 2.18 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ఎల్లంపల్లి ప్రాజెక్టు, సుందిళ్ల బ్యారేజీలో రొయ్య పిల్లలు పంపిణీ చేస్తారు.
రేపటి నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ
25
Oct