కేదార్నాథ్ ఆలయం మూసివేత

శీతాకాలం ప్రారంభం కావడంతో కేదార్నాథ్ ఆలయం మూతపడింది. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు గుడి తలుపులు మూసి వేశారు. ఆర్మీ పర్యవేక్షణలో పంచముఖీ దేవత విగ్రహాన్ని ఉఖీమర్లోని శ్రీ ఓంకారేశ్వరాలయానికి తీసుకొచ్చారు. ఈ నెల 17న బద్రీనాథ్ ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి వచ్చే ఏప్రిల్, మే నెలల్లో తెరుస్తారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *