AP: మతాంతర వివాహం చేసుకున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. చిత్తూరుకు చెందిన సాయితేజ, యాస్మిన్ బాను బీటెక్ చదివే సమయంలో ప్రేమించుకున్నారు. అతడు ఎస్సీ కావడంతో యాస్మిన్ పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో వారు FEBలో పెళ్లి చేసుకున్నారు. యాస్మిన్ పేరెంట్స్ పదేపదే కాల్ చేయడంతో సాయితేజ ఆదివారం తన భార్యను పంపాడు. ఆ తర్వాతి రోజే యాస్మిన్ మరణించింది. పుట్టింటి వారే చంపేశారని సాయితేజ ఆరోపిస్తున్నాడు.
రాష్ట్రంలో మరో పరువు హత్య
16
Apr