144 ఏళ్లకు ఓసారి వచ్చే మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్ (యూపీ)లో ఘనంగా ప్రారంభమైంది. లక్షలాది మంది హిందూ సాధువులు, ప్రజలు గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పవిత్ర స...
తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 47వ నెంబర్ కౌంటర్లో కంప్యూటర్ సిస్టంకు సంబంధించిన UPSలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వచ్చాయి. ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలాన...
లాస్ఏంజెలిస్ కార్చిచ్చుకు న్యూఇయర్ వేడుకల్లో కాల్చిన బాణసంచాయే కారణమయ్యుండొచ్చని వాషింగ్టన్ పోస్టు అంచనా వేసింది. కొందరు ప్రత్యక్ష సాక్షులు ఇదే చెబుతున్నారంటూ వార్తను ప్రచురించిం...
TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్ను ఆవిష్కరించారు. నెల రోజుల్లో దీన్ని నిర్మించారు. ఇందులో హాల్, కిచెన్, బెడ్ రూం (అటాచ్డ్ ...
కెనడాను అమెరికాలో భాగం చేసుకోవాలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్కు న్యూ డెమోక్రటిక్ పార్టీ (NDP) లీడర్ జగ్మీత్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. 'మా దేశం అమ్మకానికి లేదు. ఇప్పుడే కాదు.. ఎప్పట...
మహా కుంభమేళాకు భారతీయులతో పాటు విదేశీయులూ ఎక్కువగానే వస్తున్నారు. నేడు పుష్య పౌర్ణమి కావడంతో ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమం వద్ద వారు పవిత్ర స్నానాలు ఆచరించారు. గంగ నీరు చల్లగా ఉన్...
భుగ్ అనే సంస్కృత పదం నుంచి 'భోగి' అనే పదం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. భోగం అంటే పవిత్రమైనది. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదా దేవి లీనమై భోగాన్ని పొందింది. ఇదే రోజ...
సంక్రాంతి వేడుకలు, కోడి పందేలకు గోదావరి జిల్లాలు ఫేమస్. అలాగే కొత్త అల్లుళ్లకు చేసే మర్యాదల్లోనూ వారిదే పైచేయి. తాజాగా వీరవాసరం మండలం నందమూరి గరువు గ్రామంలో ఆకుల శ్రీనివాస్ సోద...
బెంగళూరులో జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. సలాడ్ బాక్స్లో బతికి ఉన్న నత్త పాకుతూ కనిపించింది. దీంతో కంగుతిన్న కస్టమర్ జొమాటో ప్రతినిధులకు వీడియో షే...