AP: బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' విడుదల సందర్భంగా అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో ఓ యువకుడు 40 అడుగుల బాలయ్య కటౌట్ కి మాన్షన్ హౌస్ మద్యంతో ...
యూపీలోని ప్రయాగ్జ్లో సోమవారం నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానుంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుక ఫిబ్రవరి 26 వరకు సాగనుంది.
ఇందులో దాదాపు 45 కోట్ల మంది భక్తులు పాల్...
గేమ్ ఛేంజర్ విడుదల తర్వాత రామ్ చరణకు విషెస్ తెలిపేందుకు HYDలోని నివాసానికి ఇవాళ పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ చేరుకున్నారు. వారందరికీ చెర్రీ మధ్యాహ్నం భోజనాలను ఏర్పాటుచేశారు. ఈ వీడియో...
ఇంతింతై వటుడింతై అన్నట్లు లాస్ ఏంజెలిస్లో ఏర్పడిన కార్చిచ్చు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. వేలాది మంది ప్రజలు, మూగజీవులు నిరాశ్రయులయ్యేలా చేసింది. ఇలాంటి సమయంలోనూ ఇంట్లో ఎవరూ...
వచ్చే నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశంలో పర్యటించనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వెల్లడించారు. ఆ నెల 11, 12 తేదీల్లో జరిగే ఏఐ సదస్సులో ఆయన పాల్గొంటా...
డొనాల్డ్ ట్రంప్కు హష్ మనీ కేసులో ఊరట లభించింది. ఆయన దోషిగా తేలినప్పటికీ అన్కండీషనల్ డిశ్చార్జ్ ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దేశ ప్రజలు ఆయన్ను నమ్మి అధ్యక్షుడిగా గెలిపించిన వి...
బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్కు మరోసారి వీడ్కోలు పలికారు. తన ఫేస్బుక్ పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఆయన 2023, జులై 6న అంతర్జాతీయ క్రికెట్ నుం...
AP: గ్రామ, వార్డు సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించి ప్రభుత్వం రేషనలైజేషన్ అమలు చేయనుంది. కనీసం 2500 మంది జనాభాకి ఒక సచివాలయం ఉండేలా చూస్తోంది. దీనిలో ఇద్దరు మల్టీపర్సస్ ఫంక్షనరీ...
AP: వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఖాళీ లేకుండా భర్తీ చేయాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది అవస...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. దీంతో థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. అయితే, అనంతపురంలోని ఓ థ...