తీర్యాని: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

తీర్యాని మండలంలోని గుండాల జలపాతంలో గల్లంతైన యువకుడు రిషి మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. సోమవారం గుండాల జలపాతంలో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన రిషి ఆదిత్య గల్లంతైన విషయం ...

Continue reading

చీకట్లో నిజాం కాలేజీ విద్యార్థుల నిరసన

TG: హైదరాబాద్ నిజాం కళాశాలలో UGకే హాస్టల్ పూర్తి స్థాయిలో కేటాయించాలని విద్యార్థినులు ఐదు రోజులుగా నిరసన చేస్తున్నారు. నిన్న రాత్రి చీకట్లో మొబైల్ టార్చ్ లతో వినూత్న నిరసన తెలిపారు...

Continue reading

నీట్-పీజీ ప్రశ్నాపత్రం లీకు తప్పుడు ప్రచారమే

నీట్-పీజీ ప్రశ్నాపత్రం లీకైందంటూ కొందరు చేస్తున్న ప్రచారాన్ని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆన్ మెడికల్ సైన్సెస్(NBEMS) కొట్టిపారేసింది. టెలిగ్రామ్ ఛానల్లో ప్రచారంలో ఉన్న తప్పుడ...

Continue reading

వినేశ్ ఫొగట్ సంచలన నిర్ణయం

భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. 'నాపై రెజ్లింగ్ గెలిచింది. నేను ఓడిపోయాను. నా ధైర్యం ఓడిపోయింది. ...

Continue reading

అలేఖ్య తారకరత్న బర్త్డే వేడుకల్లో షర్మిల

హీరో, దివంగత తారకరత్న భార్య అలేఖ్య పుట్టినరోజు వేడుకల్లో ఏపీసీసీ చీఫ్ షర్మిల పాల్గొన్నారు. తన కూతురు అంజిలితో కలిసి అలేఖ్యతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా అలేఖ్య తారకరత్నను గుర్త...

Continue reading

వింటేజ్ లుక్స్లో చిరు.. మెగా ఫ్యాన్స్లో జోష్

కొణిదెల నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారికి విషెస్ చెప్పిన వీడియోను మూవీ టీమ్ పంచుకుంది. ఆ వీడియోలో చిరు లుక్...

Continue reading

తెలుగు పానీపూరీ వ్యాపారికి రాష్ట్రపతి ఆహ్వానం

AP: గుంటూరు(D) తెనాలికి చెందిన పానీపూరీ వ్యాపారి మెఘావత్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ...

Continue reading

మూడు పిల్లలకు జన్మనిచ్చిన చిరుత పులి

ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చి మూడు పిల్లలకు జన్మనిచ్చిన ఘటన ఆదిలాబాద్ బార్డర్ ని చంద్రపూర్ జిల్లా బాలాపూర్లో జరిగింది. వారం రోజులుగా ఓ చిరుత ఈ ప్రాంతంలో సంచరిస్తూ 6 వ్యక్తులపై దాడిచే...

Continue reading

కృష్ణాలో నిలకడగా వరద ప్రవాహం

కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2.74 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్త...

Continue reading

సీపీఆర్తో ఊపిరినిచ్చారు.. అయినా దక్కని ప్రాణం

TG: ములుగు జిల్లాలో కానిస్టేబుళ్లు సీపీఆర్ చేసి కాపాడిన వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలు వదిలాడు. గోవిందరావుపేట మండలం పస్రాలో ఆదివారం లక్ష్మణ్ అనే వ్యక్తి గోడపై నుంచి పడి స్పృహ కోల్పోయా...

Continue reading