తీర్యాని మండలంలోని గుండాల జలపాతంలో గల్లంతైన యువకుడు రిషి మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. సోమవారం గుండాల జలపాతంలో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన రిషి ఆదిత్య గల్లంతైన విషయం ...
TG: హైదరాబాద్ నిజాం కళాశాలలో UGకే హాస్టల్ పూర్తి స్థాయిలో కేటాయించాలని విద్యార్థినులు ఐదు రోజులుగా నిరసన చేస్తున్నారు. నిన్న రాత్రి చీకట్లో మొబైల్ టార్చ్ లతో వినూత్న నిరసన తెలిపారు...
నీట్-పీజీ ప్రశ్నాపత్రం లీకైందంటూ కొందరు చేస్తున్న ప్రచారాన్ని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆన్ మెడికల్ సైన్సెస్(NBEMS) కొట్టిపారేసింది. టెలిగ్రామ్ ఛానల్లో ప్రచారంలో ఉన్న తప్పుడ...
భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. 'నాపై రెజ్లింగ్ గెలిచింది. నేను ఓడిపోయాను. నా ధైర్యం ఓడిపోయింది. ...
హీరో, దివంగత తారకరత్న భార్య అలేఖ్య పుట్టినరోజు వేడుకల్లో ఏపీసీసీ చీఫ్ షర్మిల పాల్గొన్నారు. తన కూతురు అంజిలితో కలిసి అలేఖ్యతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా అలేఖ్య తారకరత్నను గుర్త...
కొణిదెల నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారికి విషెస్ చెప్పిన వీడియోను మూవీ టీమ్ పంచుకుంది. ఆ వీడియోలో చిరు లుక్...
AP: గుంటూరు(D) తెనాలికి చెందిన పానీపూరీ వ్యాపారి మెఘావత్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ...
ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చి మూడు పిల్లలకు జన్మనిచ్చిన ఘటన ఆదిలాబాద్ బార్డర్ ని చంద్రపూర్ జిల్లా బాలాపూర్లో జరిగింది. వారం రోజులుగా ఓ చిరుత ఈ ప్రాంతంలో సంచరిస్తూ 6 వ్యక్తులపై దాడిచే...
కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2.74 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్త...
TG: ములుగు జిల్లాలో కానిస్టేబుళ్లు సీపీఆర్ చేసి కాపాడిన వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలు వదిలాడు. గోవిందరావుపేట మండలం పస్రాలో ఆదివారం లక్ష్మణ్ అనే వ్యక్తి గోడపై నుంచి పడి స్పృహ కోల్పోయా...