రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో ట్విస్ట్
రాజ్ తరుణ్, అతడి మాజీ ప్రేయసి లావణ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. లావణ్య తమకు డ్రగ్స్ అలవాటు చేసిందని RJ శేఖర్ బాషా, ప్రీతి హైదరా...
TG: సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ ఇంట్లో ఈ మర్యాదపూర్వక సమావేశం జరిగింది. రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు, ఇత...
వయనాడ్(కేరళ) బాధితులకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) వాలంటీర్లు అండగా నిలుస్తున్నారు. ఘటనా స్థలంలోనే ఉంటూ రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ సిబ్బందితో కలిసి అక్కడికి...
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ రైల్వే ట్రాకులపై రాళ్లు పెట్టి వీడియోలు చేస్తోన్న యూట్యూబర్ గుల్జార్ షేక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైరలయ్యేందుకు అతడు ట్రాక్లపై రాళ్లు, సిలిండర్, సై...
అసెంబ్లీలోని తన ఆఫీసులో సీఎం రేవంత్ డప్పు కొట్టి దరువేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించి, రాష్ట్రంలో వెంటనే అమలు చేస్తామని ప్రకటించినందుకు ...
AP: సత్యసాయి జిల్లా గుండుమలలో పింఛను లబ్ధిదారుల సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగా వర్షం మొదలైంది. అయినా ఆయన వర్షంలోనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. 'వైసీపీ పాలనలో విధ్వంసం పరాకాష్...
ఇటీవల RTC కండక్టర్లపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా హన్మకొండ నుంచి ఏటూరునాగారం వెళుతున్న బస్సులో ఓ మహిళ డ్రైవర్ పక్కన బానెట్పై కూర్చున్నారు. కండక్టర్ వద్దని వారించగా మహిళ వాగ్వాదాన...
AP: 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ అమల్లో 6.50 కోట్ల పనిదినాలను కేంద్రం అదనంగా కేటాయించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తొలి విడతగా కేటాయించిన 15 కోట్ల పనిదినాలు జ...
రాష్ట్రంలోనే అత్యంత ఎత్తయిన జలపాతంగా పేరుపొందిన నెరడిగొండలోని కుంటాల జలపాతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సర్కార్ దృష్టిపెట్టింది. కుంటల జలపాతం వద్ద పర్యాటకులు సేద తీరేందుకు హ...
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో రంగపాణి వద్ద రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పగా ఎవరికీ గాయాలు కాలేదు. అయితే ఇదేచోట జూన్ 17న గూడ్స్ రైలు...