కొందరు ఆకతాయిలు వాహనదారులతో ప్రవర్తించిన తీరుపై విమర్శలొస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్డుపై నిలిచిన వరద నీటిని కొంతమంది యువకులు అటుగా బైక్పై వచ్చిన ఓ జంట మీదికి చిమ్మారు. వారిని ముం...
తన జీవితమంతా నటనకే అంకితమని హీరోయిన్ జాన్వీకపూర్ అన్నారు. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను రిస్క్తో కూడిన పాత్రలను ఎంచుకోవడా...
ఈజిప్టుకు చెందిన ఫెన్సర్ నడా హఫీజ్ ఏడు నెలల గర్భంతో ఒలింపిక్స్ బరిలో నిలిచారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. సోమవారం జరిగిన పోటీల్లో అమెరికా ఫెన్సర్ ఎలిజబెత్ టార్టకోవ్స్కీపై గె...
పలు దేశాల్లోని అఫ్గాన్ రాయబార కార్యాలయాలతో తమకు సంబంధం లేదని తాలిబన్లు తేల్చిచెప్పారు. గత సర్కారు పాలనలో వాటి నుంచి జారీ చేసిన వీసాలు, పాస్పోర్టులు, పత్రాలను తాము అనుమతించమని స్పష్...
AP: పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఆగస్టు 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. రూ.200 ఫైన్తో ఆ...
కేరళలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 123 మంది మరణించారు. వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్మల ప్రాంతాల్లో ఈ ఘోర విపత్తు చోటుచేసుకుంది. ఈ ప్రకృతి విలయం వీడియోలు ప్రమ...
AP: చంద్రబాబు సీఎం అయ్యే వరకు చెప్పులు వేసుకోనంటూ శపథం చేసిన టీడీపీ కార్యకర్త మారేశ్వరరావును ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరామర్శించారు. కొత్త చెప్పులు కొని స్వయంగా అతనికి తొడ...
ఝార్ఖండ్ రైలు ప్రమాదానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ వైరల్ గా మారాయి. గూడ్స్ రైలును హౌరా-ముంబై ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో 18 బోగీలు పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. బోగీలన్నీ పట్టాలప...
శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నీటి మట్టం 881 అడుగులు దాటింది. దీంతో మరో రెండు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. నిన్న మూడు గ...
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో ఆదివారం పోచమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళకు బోనాలు ఎత్తుకొని, డప్పు చప్పుళ్ల నడుమ పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున...