పట్టపగలే సెల్ ఫోన్ చోరీ అయిన ఘటన మందమర్రిలో చోటుచేసుకుంది. ఆదివారం మందమర్రి మార్కెట్లోని బాలాజీ స్వీట్ హౌస్లో సెల్ ఫోన్ను గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసినట్లు స్వీట్ హౌస్ యజమాని తె...
పారిస్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సందడి చేశారు. వారిద్దరూ కలిసి ఒలింపిక్ విలేజ్లో సరదాగా నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ...
TG: పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఇవ్వాల్సిన గుడ్లు హెడ్మాస్టర్ లంచ్ బ్యాగులో దర్శనమిచ్చాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మం. పోసానిపేట ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. స్కూల్లో 55 మం...
పిల్లలకు పాఠాలు చెప్పి అలసిపోయిందో లేక క్లాసులోనే కాసేపు కునుకు వేద్దామనుకుందో ఆ టీచరమ్మ. ఫ్యాను గాలి తగలకపోవడంతో ఇబ్బందిపడలేక విద్యార్థులతోనే సపర్యలు చేయించుకుని నిద్రపోయింది. ఉత్...
బిహార్లోని జనక్పుర్లో ఓ రైల్వే ప్రయాణికుడిని పోలీసులు కొట్టడంతో పేగులు బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల పొత్తి కడుపునకు సర్జరీ చేయించుక...
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆమె సహ వ్యోమగామితో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకున్నారు. 50 రోజుల క్రితమే ఇద్దరూ భూమికి తిరిగిరావాల్సి ఉండగా, వారిని తీసుకు...
సూపర్-6 అంటేనే భయం వేస్తోందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఉద్యోగుల జీతాలు, ఇతర చెల్లింపుల ఖర్చులే అధికంగా ఉన్నాయని, సంపద సృష్టించే మార్గాలు అన్వేషించాలని CBN వ్...
బెంగళూరులో కృతి అనే యువతిని కత్తితో పొడిచి పారిపోయిన ఉన్మాదిని పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సెర్చ్ చేయగా మధ్య ప్రదేశ్లో నిందితుడు పట్టుబడ్డాడ...
బిహార్లోని జనక్పుర్లో ఓ రైల్వే ప్రయాణికుడిని పోలీసులు కొట్టడంతో పేగులు బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల పొత్తి కడుపునకు సర్జరీ చేయించుక...