నెన్నెల: కుమారుడిపై కత్తితో దాడిచేసిన తండ్రి

కుమారుడిపై తండ్రి కత్తితో దాడి చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం పోచమ్మవాడలో జరిగింది. గ్రామానికి చెందిన శేఖర్ పై గురువారం రాత్రి అతడి తండ్రి విజయ్ మద్యం మత్తులో కత్తితో...

Continue reading

సిబ్బంది సాహసం: తాడుపై వాగు దాటి విద్యుత్ పునరుద్ధరణ

AP: అల్లూరి జిల్లాలో విద్యుత్ పునరుద్ధరించేందుకు సిబ్బంది సాహసమే చేశారు. ఈదురుగాలులకు మారేడుమిల్లి మండలంలోని సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో నూరుప...

Continue reading

చోరీకి వెళ్లిన దొంగ ఆవేదన చూడండి

TG: రంగారెడ్డి (D) మహేశ్వరంలో ఓ హోటల్లో జరిగిన దొంగతనం వీడియో వైరలవుతోంది. ఫేస్ మాస్కు, చేతిలో కర్రతో అర్ధరాత్రి హోటల్లోకి చొరబడిన దొంగ ఒక్క రూపాయీ దొరక్కపోవడంతో తీవ్ర నిరాశ చెందాడ...

Continue reading

వీరేంద్ర వచ్చేశాడు!

సౌదీ అరేబియా ఎడారిలో చిక్కుకున్న ఏపీకి చెందిన వీరేంద్ర ఇండియాకు చేరుకున్నట్లు సౌదీలోని ఇండియన్ ఎంబసీ Xలో పేర్కొంది. 16 నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లగా.. అక్కడ వేరే ఏజెంట్కు...

Continue reading

దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి

TG: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ మరణించాడు. చర్లపల్లిలో జైలులో ఉన్న సయ్యద్ అనారోగ్య కారణాలతో గాంధీ ఆసుపత్రిల...

Continue reading

ఆ ఒక్కటి జరిగితే అందరూ BSNLలోకే

JIO, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు పెంచడంతో అందరి చూపు డేటా ప్రైవసీ, ప్లాన్ల ధరలు తక్కువున్న BSNLపై పడింది. అయితే ప్రైవేటు కంపెనీలు 5G సేవలు అందిస్తుంటే BSNL మాత్రం 4G సే...

Continue reading

అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

AP: రాజధానికి చేయందిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది. గడచిన 2 రోజుల్లో 2.65 ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు. భూములిచ్చేందుకు మ...

Continue reading

స్కూళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: స్కూళ్లలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన CBSE, టోఫెల్ బోధన విధానంపై సమీక్షించాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. వాటిని హడావుడిగా అమలు చేయడంతో విద్యార్థులు, ఉపాధ్యా యులు సన్...

Continue reading

ఆడుజీవితం’ రిపీట్.. కాపాడిన AP ప్రభుత్వం

AP: పని కోసం గల్ఫ్ వెళ్లి ఇబ్బందులు పడ్డ వ్యక్తి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'ఆడుజీవితం' సినిమా రిపీటైంది. సౌదీ అరేబియా ఎడారిలో కష్టాలు పడుతున్నానంటూ కోనసీమకు చెందిన వీరేంద్ర ఓ వీడి...

Continue reading

మంచిర్యాల: వ్యభిచారం కేసులో ముగ్గురి పట్టివేత

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లాడ్జిలో ముగ్గురు మహిళలతో వ్యభిచారం చేస్తున్న విటులను పట్టుకున్నట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. వారిలో లాడ్జి నిర్వాహకుడు శ్రీనివాస్తో పా...

Continue reading