నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 18 మంది మరణించారు. ఖాట్మండులోని త్రిభువన్ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా 'శౌర్య ఎయిర్లైన్స్'కు చెందిన కమర్షియల్ విమానం స్కిడ్ అయి, ఫెన్సింగ్ను ఢ...
TG: బడ్జెట్ రూ.లక్షల కోట్లు దాటుతున్నా పిల్లలను భవిష్యత్ పౌరులుగా తీర్చిదిద్దే విద్యాలయాల పరిస్థితి మెరుగుపడటం లేదు. మంచిర్యాల జిల్లా నెన్నెల మం. కృష్ణపల్లి జిల్లా పరిషత్ సెకండరీ ప...
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. కేజీ రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం విశాఖలో సబ్సిడీపై టమాటాలను కేజీ రూ.48కే విక్రయిస్తోంది. ఒకరికి 2...
AP: ఉద్యోగం కోసం ఒమన్ దేశానికి వెళ్లి ఇబ్బందిపడుతున్న మామిడి దుర్గ అనే మహిళకు మంత్రి లోకేశ్ భరోసానిచ్చారు. ఏజెంట్ల ద్వారా ఒమన్ దేశానికి వెళ్లి చిక్కుకుపోయానని ఆమె వీడియో షేర్ చేశార...
శ్రీశైలం డ్యామ్కు వరద పోటెత్తుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2,18,406 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 855 అడుగులకు చేరింది....
AP: పల్నాడు(D) నరసరావుపేటలో ర్యాగింగ్ రక్కసి పడగ విప్పింది. SSN ఎయిడెడ్ డిగ్రీ కళాశాల హాస్టల్లో NCC సీనియర్ విద్యార్థులు జూనియర్లను చిత్రహింసలకు గురిచేశారు. మోచేతులను నేలపై ఉంచి పి...
హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా రైల్వే స్టేషన్ సమీపంలో రెండు పర్యాటక బృందాల మధ్య వివాదం హింసాత్మకంగా మారింది. ముందుగా మాటలతో వాగ్వాదం మొదలై ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు దాడి చేసుకునే వరకు ...
రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్
మండలంలోని ఆంధ్ర సరిహద్దు 105వ కిలోమీటర్
వద్దకు మంగళవారం రాత్రి తుంగభద్ర జలాలు చేరాయి.
ఎగువ రాష్ట్రంలో భారీగా వర్షాలు నమోదు అవుతున్న
నేపథ్యంలో త...
ధర్మవరం పట్టణ కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరిదేవి తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపంలో ఆగష్టు 7న 2023-2024 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ప్రదానం...
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన...