గోడ కూలి మహిళ మృతిచెంది. ఈ ఘటన శుక్రవారం కాగజ్నగర్లోని గంగారాం బస్తీలో చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడ నానింది. దీంతో ఆ గోడ కూలింది. స్థానికుల సమాచారం ...
దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండటం కామన్. కానీ, ఓ ఆర్టీసీ బస్సులో ఒక డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే మరొకరు గేర్లు వేయడం ఎప్పుడైనా చూశారా? అలాంటి వీడియో ఒకటి నెట్ట...
TG: నటి రేణూ దేశాయ్ మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తాను చీఫ్ అడ్వైజర్గా ఉన్న భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మొదటిసారి నెలకొ...
ఓ వ్యక్తి లిథియం బ్యాటరీని లిఫ్ట్లో తీసుకెళ్తుండగా పేలిపోయిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ప్రమాదం 2021 లో చైనాలో జరిగిందని న్యూయార్క్ పోస్ట్ క్లారిటీ ఇచ్చింది. స...
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో చెప్పారు. సంబంధిత శాఖలతో చర్చించుకుని త్వరలో ...
సియాచిన్ గ్లేసియర్ ఆక్రమణ కోసం చొరబడిన పాక్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు భారత్ చేసిన భీకర యుద్ధానికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఓ వైపు భారత సైన్యం పాక్ సైన్యంపైకి మిసైల్స్ పంపిస...
ముంబై లోకల్ ట్రైన్లో ఫుట్బోర్డ్పై వేలాడుతూ ఓ యువకుడు రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోయిన వీడియోను సోషల్ మీడియాలో ఓ యూజర్ షేర్ చేశారు. 'కుటుంబం కోసం ఉద్యోగం చేయాలి. ఆఫీస్కు లేటు కావొద్దం...
AP: ఏపీలో తొలిసారిగా విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు సభ ప్రారంభం నాటి నుంచి రోజుకు వివిధ కాలేజీలకు చ...
AP: వైసీపీ హయాంలో పంచాయతీ నిధులు పక్కదారి పట్టాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 'దీనిపై ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నాం. 2019-2024 మధ్య కాలంలో మొత్తం రూ.7,586 కోట...