సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరుగుతున్న ఈ కార్య...

Continue reading

కేబినెట్లో పిన్న వయస్కురాలిగా అనిత!

AP: చంద్రబాబు కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలిగా వంగలపూడి అనిత (40) నిలిచారు. ఆమె తర్వాత నారా లోకేశ్ (41), కొండపల్లి శ్రీనివాస్ (42), మండిపల్లి రామప్రసాద్ రెడ్డి (42) ఉన్నారు. 70...

Continue reading

రెబ్బెన : గౌరవ వందనం స్వీకరించిన మంత్రి సీతక్క

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క బుధవారం పర్యటన చేశారు. ఈ సందర్భంగా గోలేటిలోని సింగరేణి గెస్ట్ హౌజ్ వద్ద మంత్రి సీతక్క గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ...

Continue reading

ఆసిఫాబాద్ : 44 మంది ఉపాధి సిబ్బందికి నోటీసులు

పేదలకు వంద రోజుల పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకంలో ఏటా సామాజిక తనిఖీలు జరుగుతున్నా. ఈ సంవత్సరంలో నాలుగు మండలాల్లో తనిఖీలు పూర్తయ్యాయి. ఇందులో 44 మంది ఉద్యోగులకు షోకా...

Continue reading

ఇవాళ స్కూళ్లు రీఓపెన్

TG: వేసవి సెలవుల అనంతరం ఇవాల్టి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు బడి బాట పట్టనున్నారు. వారికి స్వాగతం పలికేందుకు పాఠశాలల కమిటీలు ఏర్పాట్లు ...

Continue reading

రేపు వాంకిడి మండలానికి మంత్రి సీతక్క రాక

వాంకిడి మండలంలోని సవాతి గ్రామానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ తెలిపారు. మంగళవారం స్థానిక నాయకులతో కలిసి ఆయన సభ ప్రాం...

Continue reading

లోక్సభ స్పీకర్గా పురందీశ్వరి?

కీలకమైన లోక్సభ స్పీకర్ ఎంపికలో BJP వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలకు ఆ పదవి ఇవ్వడం BJPకి ఇష్టం లేదని, ఆ పార్టీ AP చీఫ్ పురందీశ్వరికి స్పీకర్ బాధ్యతలు ఇవ్వ...

Continue reading

గ్రూప్-2,3 పోస్టులు పెంచాలని CM రేవంత్కు విజ్ఞప్తి

TG: గ్రూప్-2, 3 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచాలని చొప్పదండి MLA మేడిపల్లి సత్యం CM రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 'చాలా కాలం తర్వాత ఆ నోటిఫికేషన్లు వచ్చాయి. గ్రూప్-1, DSC న...

Continue reading

రామ్మోహన్ నాయుడికి ఘన స్వాగతం

AP: కేంద్రమంత్రిగా ఎంపికైన తర్వాత తొలిసారి విజయవాడలో అడుగుపెట్టిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి గన్నవరం ఎయిర్పోర్టులో ఘనస్వాగతం లభించింది. దేశంలోనే యంగెస్ట్ కేంద్రమంత్రిగా నిల...

Continue reading

భారీ ఏర్పాట్లు.. 10వేల మందితో భద్రత

AP: చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ, ప్రముఖులు వస్తుండటంతో 10వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 60 మందికి పైగా ఐపీఎస్లు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ,...

Continue reading