AP: తన శపథాన్ని రాష్ట్ర ప్రజలు గౌరవించి, అధికారం ఇచ్చారని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ కూటమి సభలో మాట్లాడిన ఆయన 'నిండు సభలో నా కుటుంబానికి అవమానం జరిగింది. గౌరవ సభ కాదు.....
AP: ఎన్నికల వల్ల వైసీపీ నేతలంతా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు అన్నారు. ఐప్యాక్ తప్పుడు రిపోర్టులు ఇచ్చిందని మండిపడ్డారు. వైస...
సిక్కిం సీఎంగా ప్రేమ్ సింగ్ తమాంగ్ రెండో సారి ప్రమాణస్వీకారం చేశారు. గ్యాంగ్ టక్లోని పలిజోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణస్వీకారానికి ముందు...
మహిళలపై లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఏసీఎంఎం కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 24వరకు ఆయనను కస్టడీలో ఉంచనున్నారు. దేశవ్యాప్తంగా సంచలన...
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మధ్యాహ్నం అనకాపల్లిలో శ్రీ నూకాంబిక అమ్మ వారిని దర్శించుకున్నారు. అమ్మవారికి అర్చనలు చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆలయ మర్య...
TG: ఇవాల్టి గ్రూప్ 1 పరీక్షకు నిమిషం నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారు. పలు చోట్ల చివరి నిమిషం దాటాక అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. రూల్ ప్రకారం 10 గంటలకు ఒక్క నిమిషం లే...
రేపు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముస్తాబవుతోంది. నేడు, రేపు ఢిల్లీని అధికారులు నో ఫ్లైజోన్గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంతంలో మూడంచెల భ...
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్య క్రియలు ఇవాళ RFCలోని స్మృతివనంలో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. రంగారెడ్డి కలెక్టర్ శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహం...
మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భౌతికకాయానికి అంజలి ఘటించిన ఆయన స్మృతివనం వరక...
అన్ని వస్తువులకు డూప్లికేట్ తయారుచేసే చైనా.. జలపాతంపైనా అలానే చేసి నవ్వుల పాలవుతోంది. Yuntai Mountain జలపాతం పైభాగంలో ఓ పైపును అమర్చి, దాని నుంచి వచ్చే నీటిని జలపాతంగా చూపిస్తున్నా...