మధ్యప్రదేశ్కు చెందిన ప్రియాల్ యాదవ్ ఇండోర్ డిప్యూటీ కలెక్టర్గా నియమితులయ్యారు. ఇటీవల విడుదలైన MPPSC ఫలితాల్లో ఆమె ఆరో ర్యాంక్ సాధించారు. రైతు బిడ్డ అయిన ఆమె తాను టెన్త్ వరకు స్కూల్...
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ రాత్రి 7:15 గంటలకు జరగనున్న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మారిషస్ ప్రధాని జుగ్నాథ్...
మీడియా దిగ్గజం రామోజీరావు పార్థివదేహాన్ని డైరెక్టర్ రాజమౌళి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. రామోజీ భౌతికకాయాన్ని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. మీడియాతో మాట్లాడుత...
రామోజీరావు కోసమైనా ఆస్కార్ అవార్డు గెలవాలనుకున్నట్లు గతంలో కీరవాణి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 'మనిషన్న వాడు బతికితే ఒక్కరోజైనా రామోజీరావులా బతకాలని నా భార్య అంటుం...
అమరావతి విజయవాడ:- 08-06-2024
కారణజన్ముడు కామ్రేడ్ చెరుకూరి రామోజీరావు లేని లోటు యావత్ భారతదేశానికి తీరనిది అంబాసిడర్ డా|| ఆకుల సతీష్ - మా స్వస్థలానికి అతి సమీపంలోని గుడివాడ మండల...
మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీని స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నిర్వాహకులు మొదటగా పొన్నం, మేయర్ విజయ...
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో ఆలయ అర్చకుల చేత అక్ష...
నిర్మల్ జిల్లా ముధోల్లోని జీడీ కంపెనీ సమీపంలో భైంసా-నిజామాబాద్ జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీ కొనడంతో బాసర మండలం బిద్రేల్లి గ్రామానికి చెందిన కామన్న (55) అక...
AP: ఎన్నికల కౌంటింగ్ అనంతరం వైసీపీ నేతలు, కార్యకర్తలపై కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని YCP నేత కొడాలి నాని విమర్శించారు. 'YCPని అంతం చేయాలని కూటమి నేతలు చూస్తు...